PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

హెల్మెట్ ప్రాణ రక్షకమే — తంగళ్లపల్లి పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌

పయనించే సూర్యుడు, అక్టోబర్ 21( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ : తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో “కుటుంబానికి మీరు కావాలి” అనే నినాదంతో పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్ఐ ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో ఏఎస్ఐ జాన్, సిబ్బందితో కలిసి రహదారులపై వాహనదారులకు హెల్మెట్ ధారణ యొక్క ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉపేంద్ర చారి మాట్లాడుతూ — రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించడానికి […]

తెలంగాణ

మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నివాసంలో ఉప ఎన్నికలపై సమావేశం

హాజరైన ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి,యల్ రమణ పాల్గొన్న ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి,మర్రి రాజశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ( పయనించే సూర్యుడు అక్టోబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి,యల్ రమణ,ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి,మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్

HOME

బూర్గుల సుమన మరణం గ్రామానికి తీరని లోటు

మాజీ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామానికి చెందిన బూర్గుల సుమన మరణం బూర్గుల గ్రామానికి తీరని లోటని ఆమె సేవలు మరువలేనివి అని ఫరూక్ నగర్ మాజీ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్ అన్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి నిత్యం తాపత్రేయ పడే

HOME

ఘనంగా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో 4వ నెల అన్నప్రసాద వితరణ కార్యక్రమం

( పయనించే సూర్యుడు అక్టోబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ కుమ్మరి సంఘం అధ్యక్షులు శ్రీ నడికూడ శ్రీశైలం గారి తండ్రి, ఎల్లయ్యగారి జ్ఞానేశ్వర్ గార్ల తండ్రి మరియు కుమ్మరిగూడెం సాయిబాబా తల్లి గార్ల జ్ఞాపకార్థం ప్రతి అమావాస్య రోజున మొల్లమాంబ విగ్రహం ముందు ఎంపీడీఓ ఆఫీస్, షాద్ నగర్, హైదరాబాద్ రోడ్ లో అన్న దాన విక్రయం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎంతో మంది ఆకలి తో

తెలంగాణ

పిడుగుపాటుకు వ్యక్తి మూర్తి.

పయనించే సూర్యుడు తేదీ 22 అక్టోబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న : జోగులంబ గద్వాల జిల్లా రాజోలి మండలం గ్రామ నివాస్య అయిన కురువ మదిలేటి తండ్రి రాజోలి బజారే తన పొలంలో పత్తి తీయడానికి వెళ్లి పిడుగు పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందారు తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు ఆదోలను చెందుతున్నారు అలాగని ఈ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అండ దండాలు ఉండాలని

Scroll to Top