PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని ఉండే ఒకే ఒక్కడు పోలీస్. సమాజ సంరక్షకులు పోలీసులు

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 21 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి : ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని ఉండే ఒకే ఒక్కడు.. పోలీస్. ప్రపంచమంతా నిద్రలో ఉంటే వీరు శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించిన పోలీసు అమరవీరులు ఎందరో… ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన […]

తెలంగాణ

నాలుగు లక్షల లంచం తీసుకొని.. డ్రంక్అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిపై కేసు కాకుండా తప్పించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; వరంగల్ జిల్లాకి చెందిన ఎమ్మెల్యే కొడుకుగా ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణలో వెల్లడి గతంలో పోలీసు శాఖలో పనిచేసిన సదరు ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం హనుమకొండలో మద్యం మత్తులో కారు నడుపుతున్న వ్యక్తిని కాకుండా పక్క సీట్లో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని బెదిరించి రూ.లక్ష వసూలు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఓ ఎస్సై వారం రోజుల క్రితం వాహనాలు తనిఖీ

తెలంగాణ

తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. గంటకు ముప్పై కిలోమీటర్ల నుంచి నలబై కిలో మీటర్ల వేగంతో ఈదురు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వివాహానికి హాజరైనఎస్.ఇ.సి. మెంబర్ బొంబాయి రమేష్ నాయుడు.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 19(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ చౌడేశ్వరి కల్యాణమండపంలో దేరంగులవారి వివాహ కార్యక్రమానికి వలిపి రాజు ( బేల్దారి రాజు ) గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎస్.ఇ సి.మెంబెర్ బొంబాయి రమేష్ నాయుడు, బొట్టు శేఖర్, జానపాటి రాజు, ఎంపీ.టీ.సీ. సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు మరియు ఈ కార్యక్రమంలో ఎం.పీ.టీ.సీ.సభ్యులు అవుకు నాగరాజు, వై.సీ.పీ.నాయకులు చిట్టెం రెడ్డి బాల రెడ్డి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల “శ్రీ త్యాగరాజ స్వామి” దేవస్థానం నందు ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు.

పయనించే సూర్యుడు అక్టోబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ముఖ్యఅతిథిగా ఉమ్మడి కర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలకవీటి విజయకుమార్. స్థానిక నంద్యాల పట్టణంలోని “శ్రీ సీతారామలక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి” దేవస్థానం నందు నాయి బ్రాహ్మణ మూలపురుషుడు శ్రీ ధన్వంతరి మహర్శి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి కర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలకవీటి

Scroll to Top