PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్: బజరంగ్ దళ్ నూతన కమిటీ

{పయనించే సూర్యుడు} {అక్టోబర్19}మక్తల్ స్థానిక మక్తల్ పట్టణం మున్సిపాలిటీ రెండోవాడు దండు గ్రామం శివాలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్ సమావేశము నిర్వహించడం జరిగింది. మొదట పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ హైందవ చైతన్యమే భారత సంక్షేమ అని, విశ్వజన సంక్షేమమే విశ్వహిందూ పరిషత్ లక్ష్యమని అన్నారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు హిందూ ధర్మ పరిరక్షణ, గో సంరక్షణ, మతమార్పిడుల నిరోధం, లవ్ జిహాద్, ధ్యేయంగా హిందూ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామాల అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం

తొమ్మిదిరేకుల గ్రామానికీ హై మ్యాక్స్ లైట్స్ అందజేసిన డీకే అరుణ పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ కు ప్రత్యేక ధన్యవాదములు మండల ప్రధాన కార్యదర్శి కల్వకోలు తిరుపతి లోకల్ గైడ్ కేశంపేట కొన్ని రోజుల క్రితం తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన కల్వకోలు తిరుపతి డీకే అరుణ ను కలిసి తమ గ్రామ అభివృధి లో. బాగంగా గ్రామానికి హై మ్యాక్స్ లైట్స్ మరియు సీసీ రోడ్లు మంజూరు చేయలని పాలమూరు ఎంపీ కలిసి వినతి పాత్రం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రోడ్లన్నీ అస్తవాష్టం పట్టించుకోని అధికారులు ఉజ్జెల్లి గ్రామస్తులు

మగనూరు మండలం ఉజ్జెల్లి గ్రామం నుండి ఇడ్లుర్ శంకరలింగేశ్వరా దేవాలయం వెళ్లే దారిలో చాలా పురాతన అయినా రోడ్డు అస్తావేష్టం అయింది ఐతోంది దీనిపై ఎంతమంది అధికారులకు విన్నవించుకున్న గాని పేడ చెవినా పెడుతున్నారు అధికారులు వర్షాలు పడితే ఆ గ్రామస్తుల బాధలు దేవుడెరుగు మన మంత్రి గారు అయినా మా రోడ్డు వేయించగలరు అని ఉజ్జెల్లి గ్రామస్తులు కోరుతున్నేరు మాగనూరు మండలం ఉజ్జల్లి గ్రామం రోడ్డు సమస్య ఉజ్జల్లి గ్రామం నుండి ఉజ్జల్లి గ్రామం నుండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాసిరెడ్డి గూడలో ఘనంగా పోషణ మాసం నిర్వహణ

అన్నప్రసన్న మరియు సీమంతం కార్యక్రమాలు పోషకాహారం గురించి మహిళలకు అవగాహన ( పయనించే సూర్యుడు అక్టోబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని కాశిరెడ్డిగూడ లో పోషణ్ మాసం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు .పోషకాహార ప్రాముఖ్యత, దాని ఆరోగ్యంపై ప్రభావం, పోషకాహార లోపాన్ని గుర్తించే లక్షణాలు, మరియు సమతుల్య, పోషక విలువలతో కూడిన ఆహారం ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చించడం జరిగింది. అనంతరం గర్భిణీ స్త్రీలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బైర్కాన్ పల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని మహేశ్వరం డిపో మేనేజర్ కు వినతి

మాజీ సర్పంచ్ సాయిని రాఘవేందర్రావు. నర్సింహా పంతులు ( పయనించే సూర్యుడు అక్టోబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కేశంపేట్ మండలం బైర్కానపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని మహేశ్వరం బస్ డిపో మేనేజర్ ను కలిసి బస్సు సౌకర్యంకల్పించాలని బైర్ఖాన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాఘవేందర్ రావు, నరసింహా శర్మ పంతులు వినతి పత్రాన్ని అందజేశారు. ఉదయం 6 గంటల 50 నిమిషాలకు, మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు

Scroll to Top