PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్

1/70 చట్టాన్ని తుంగలో తొక్కుతున్న అధికారులు

ఆదివాసి చట్టాలు కాపాడుకోలేని ఎమ్మెల్యేలు ఎందుకు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 18 శనివారం నాడు గంగవరం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి అధికారులు ఆ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం ద్వారా ఆదివాసులకు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజన్ విద్యార్థులతో ఎమ్మార్వో ప్రతాప్ రెడ్డి తొ ముఖాముఖి.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి పట్టణంలో ఉన్న విజన్ విద్యాసంస్థల విద్యార్థులు గౌరవ తహసిల్దార్ ప్రతాప్ రెడ్డి గారిని అలాగే ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించి ఎమ్మార్వో ప్రతాప్ రెడ్డి గారితో ముఖాముఖి నిర్వహించడం జరిగింది…మా ఊరి పచ్చదనం కొరకు మీరు చేపట్టిన పనులకు స్ఫూర్తి ని పొంది మేము మిమ్మల్ని కలవడానికి వచ్చామని తెలుపుతూ విద్యార్థులు ప్రతాప్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు..ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో స్వర్ణ ఆంధ్ర,స్వచ్చ ఆంధ్ర.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 18(పయనించే సూర్యుడు న్యూస్ శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికిలోని స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐసిడిఎస్ సూపర్ వైజర్ విజయకుమారి బాలిక విద్య, పోషణ, ఆరోగ్యం, బాల్య వివాహల వలన అనర్థాలు, స్వచ్చ ఆంధ్ర,స్వర్ణ ఆంధ్ర తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలిక విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావచ్చు అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలిబీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ జేఏసీ.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలనీ, బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ జేఏసీ సభ్యులు తొట్ల పరమేష్, కొహీర్ నాగరాజు, తేళ్ల హరికృష్ణ, దాదే వెంకట్ అన్నారు. తెలంగాణ లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ల కోసం విడుదల చేసిన జీవోకు చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ, శనివారం చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో

Scroll to Top