ఏరు గట్ల మండలం లోని పలు గ్రామాలలో బాధిత కుటుంబాలను పరామర్శించిన సునీల్ రెడ్డి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ ఏర్గట్ల మండలంలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్… 1) మండలంలోని తొర్తి గ్రామానికి చెందిన శంకర్ వాళ్ళ నాన్న పోచన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు, ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. 2) మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన కంటం సురేష్ అనారోగ్యంతో మరణించారు ఈరోజు శనివారం రోజున […]




