PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

(పయనించే సూర్యుడు అక్టోబర్ 18 రాజేష్) ఈరోజు మండలం కేంద్రంలో బీసీల ధర్నా సంపూర్ణ మద్దతు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడంతో దౌల్తాబాద్ లో బ్బంద్ సంపూర్ణంగా జరిగింది శనివారం ఉదయం నుంచి వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో రిజర్వేషన్లకు ఆమోదం కల్పించకపోవడం సరికాదని రాజకీయంగా బీసీలు ఎదగడానికి 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట పురపాలక సంఘంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం

పయనించే సూర్యుడు అక్టోబర్ 18( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట పురపాలక సంఘ0 పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈరోజు తేదీ. 18-10-2025న సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు “CLEAN AIR” అనే కార్యక్రము నిర్వహించడం జరిగింది. సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో గల అన్ని వార్డులలో చెట్లు నాటడం, డివైడర్లు మరియు కాలిబాట యందు పిచ్చి మొక్కలు శుబ్రం చేయించుట జరిగినది. పట్టణ వీధుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

పయనించేసూర్యుడు అక్టోబర్ 18 రాజేష్) ఈ రోజు తిర్మలాపూర్ గ్రామంలో పలువురిని పరామర్శించి తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ గౌ శ్రీ బక్కి వెంకటయ్య గారు మాట్లాడుతూ తిర్మలాపూర్ మాజీ సర్పంచ్ బండారు రాజయ్య గారు 1995 గ్రామ సర్పంచిగా ఎనలేన్ సేవలు చేసిన దళిత నేతగా ప్రజల మన్ననలు పొందారు.ఆయన అనారోగ్యముతో బాధపడుతూ రెండు వారాల క్రితం మృతి చెందటం బాధాకరం, జనగామ దయాకర్ పాము కాటుతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందటం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ 42 శాతం రిజర్వేషన్ కోసం మండల కేంద్రంలో స్వచ్ఛంద బంద్

(పయనించే సూర్యుడు అక్టోబర్ 18 రాజేష్) భూoపల్లి &అక్బర్పేట్ మండల్ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల ఐక్య కార్రాచరణ కమిటీ పిలుపుమేరకు అక్బర్పేట్ భూంపల్లి మండల పద్మశాలి సంఘం పూర్తి మద్దతు తెలుపుతూ బీసీ బంద్ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు సాయికిరణ్ దిడ్డి మాట్లాడుతూ 2.5 కోట్ల జనాభా ఉన్న బీసీ సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నారు కచ్చితంగా 42%రిజర్వేషన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ లో బంద్ కు కాంగ్రెస్ నాయకులు మద్దతు…

రుద్రూర్, అక్టోబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని బీసీ జేఏసీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం బంద్ పాటించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బీసీలకు అనగదొక్కే ఏపార్టీ అయినా రానున్న స్థానిక ఎన్నికల్లో ఓట్ల రూపంలో బీసీలు గట్టి బుద్ధి చెప్తారని ఆయన తెలిపారు. అనంతరం కాంగ్రెస్,

Scroll to Top