PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం

మాగంటి సునీతమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలి ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు అక్టోబర్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు సోమాజిగూడ డివిజన్లోని పోలింగ్ బూత్ 277 మరియు 279 లో అంబేద్కర్ నగర్లో మైనార్టీ నాయకులను కలిసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మాగంటి సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వారిని అభ్యర్థించారు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు దామోదర రాజనర్సింహ,వాకిటి శ్రీహరి

మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్ లో చేపపిల్లలు విడుదల కార్యక్రమంలో లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతంగా చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీకి ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. నేడు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మత్స్య, పశుసంవర్ధక, పాడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పడమటి అంజన్నను దర్శించుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ

{ పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18} మక్తల్ మక్తల్ పట్టణంలోని అతి పురాతనమైన పడమటి ఆంజనేయస్వామిని శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వంశ పారంపర్య పూజారి ప్రాణేశ చారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో మంత్రిని ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అతి పురాతనమైన స్వామి వారి కోనేరు పునరుద్ధరణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. మక్తల్ లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు రాజనర్సింహ, వాకిటి శ్రీహరి. {పయనించే సూర్యుడు} {అక్టోబర్18}మక్తల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణాలతో కూడిన విద్య,మెరుగైన వైద్యం, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, సాంకేతిక శాఖ, జిల్లా ఇంచార్జీ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గత ప్రభుత్వ హయంలో ప్రజలకు సంక్షేమ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు ధన్యవాదములు తెలుపుతున్నాము.ఇందుకు కృషి చేసిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము

Scroll to Top