PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం మరియు ప్రత్యేక పూజలు…

// పయనించే సూర్యుడు// ఆగస్టు //18మక్తల్ నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలం లోని పంచదేవ్ పహాడ్ గ్రామం లో ఈ రోజు నాభి శిల బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు మరియు మండల అధ్యక్షుడు గణేష్ కట్టా సురేష్ మరియు కాంగ్రెస్ నాయకుల పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య మరియు మండల కార్య దర్శి నాగప్ప మరియు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలు…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు జరుపుకుంటున్న గౌడ కులస్తులు.. : రుద్రూర్ మండల కేంద్రంలోని కల్లు డిపోలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ గౌడ్, విట్టల్ గౌడ్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, రమణ గౌడ్, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

40మంది నిరాశ్రయిలకు తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేసిన గ్రామ మాజీ సర్పంచ్..

నిరాశ్రయిలను తాత్కాలిక షెల్టర్ లో ఉంచిన దృశ్యం.. రుద్రూర్, ఆగస్టు 18 ( పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నివాస గృహాలు నీటిలో మునిగి దాదాపు 40మంది నిరాశ్రయిలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పునరావాసం కేంద్రం కింద స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల బాలికల హైస్కూల్ యందు వారికి తాత్కాలిక షెల్టర్ ఏర్పాటుచేసి వారికి ఉదయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమం పేదల కళ్ళల్లో వెలుగు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వేయం… పటేల్ రమేష్ రెడ్డి

జనం న్యూస్ ఆగస్టు 16 పెన్ పహాడ్ : పేద ప్రజల కళ్ళల్లో వెలుగు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్య మని రాష్ట్ర పర్యాటక చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని అన్నారం గ్రామం జె ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తాళ్ల రాంపూర్ పాఠశాలలో కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు జరుపుకున్నారు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఎర్రగట్ల మండలంలోని ఎంపీపీ ఎస్ తాళ్లరాంపూర్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈ వేడుకలు పూజా కార్యక్రమంతో మొదలుకొని ఉట్టి పోటీలు మరియు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల చేత అద్భుతంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలుక స్రవంతి , ఉపాధ్యాయురాలు మౌనిక , వి.వి వనిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

Scroll to Top