PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన మహిళలు లక్ష్యంగా

పయనించే సూర్యుడు అక్టోబర్ 18 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత భావుసింగ్ నాయక్ చిరు వ్యాపారుల నుండి మొదలుపెట్టి కిళ్ళి కొట్టు వ్యాపారస్తులు దాకా ఈ ప్రైవేట్ వడ్డీ బ్యాంకులో వడ్డీ బారిన పడినవారు ఎందరో ఒకటి కాదు పదుల సంఖ్యలో ఏన్కూర్ మండల కేంద్రంలో ఈ వడ్డీ దందా మహిళల గ్రూపులే లక్ష్యంగా వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఏజెన్సీ గ్రామాల్లో సాగుతూ కోట్ల రూపాయల్లో వడ్డి దందా సాగుతుంది కొన్ని ముఖ్య […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రేపటి బందును సక్సెస్ చేసి బీసీల ఐక్యత చాటుదాం- బీసీ సంఘాల పిలుపు

పయనించే సూర్యుడు, అక్టోబర్ 17( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ హాల్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో వివిధ రాజకీయ పార్టీల బీసీ సంఘాల నాయకులు పాల్గొని రేపటి బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ఎగుర్ల కరుణాకర్ మాట్లాడుతూ, “రాజకీయ ప్రయోజనాల కోసమే కాదు, బీసీల భవిష్యత్తు కోసం ఈ ఉద్యమం చేస్తున్నాం. బీసీలకు సరైన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతులకు అందుబాటులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రలు ఏర్పాటు చేయాలి

సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు నాయిని రాజు పయనించే సూర్యుడు అక్టోబర్ 17 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: మాస్ లైన్ అఖిలభారత ఐక్య రైతు సంఘ(AIUKS)మండల కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రతినిధి బృందం ఇల్లందు వ్యవసాయ అధికారి ఏవో కు ఇల్లందుమండలంలోపోలారం .కొమరారం .మాణిక్యరం. రొంపేడు .చల్ల సముద్రం సుదిమల్ల 6.సెంటర్లలో మొక్కజొన్న గోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మధ్య దళారుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వం ప్రకటించిన 2400 రూపాయలతో పాటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో “హృదయ– ఫుగ్స్వాసక రహిత పునరుజ్జీవన చికిత్స (CPR)” అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 18 సమాజంలో అవగాహన పెంచడానికి మరియు ప్రాణాలను రక్షించే నైపుణ్యాలను పెంపొందించే ప్రయత్నంలో, 13 నుండి 17వ తేదీ వరకు చింతూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం ఆరోగ్య సంరక్షణ కార్మికులు, సహాయక సిబ్బంది, ఆశా కార్మికులు, విద్యార్థులు మరియు స్థానిక నివాసితులకు CPR యొక్క ప్రాముఖ్యత మరియు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గజ్వేల్ ఫైర్ స్టేషన్ అథారిటీ జాతీయ జాతీయ సేవా పథకం

(పయనించేసూర్యుడు అక్టోబర్ 17 రాజేష్) ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ లోని కళాశాల ప్రాంగణంలో ఈరోజు అనగా రోజున గజ్వేల్ ఫైర్ స్టేషన్ అథారిటీ, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో భాగంగా ఫైర్ సేఫ్టీ అంశాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ మధు శ్రీవాత్సవ మరియు ఫైర్ స్టేషన్ ఆఫీసర్ గంటల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఫైర్

Scroll to Top