PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పర్యటన లో మైలేరి మల్లయ్య”

పయనించే సూర్యుడు అక్టోబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ఉమ్మడి కర్నూల్ జిల్లా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి, విద్యాశాఖ & ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కి, కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ ఎంపీతంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కి సెండ్ ఆఫ్ కార్యక్రమంలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల మెప్మా పీడీగా ‘వెంకట దాస్'”

పయనించే సూర్యుడు అక్టోబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న పట్టణ పేదరిక నిర్మూలనపై ‘ప్రత్యేక దృష్టి’ ​నంద్యాల జిల్లా, ​ పట్టణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన మరియు మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (మెప్మా) ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ)గా వెంకట దాస్ గురువారం నంద్యాల పట్టణంలో బాధ్యతలు స్వీకరించారు.​పట్టణంలోని మెప్మా కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు.​ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు: ఏపీడబ్ల్యూజేఎఫ్.

పయనించే సూర్యుడు అక్టోబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా, బనగానపల్లె నియోజకవర్గం, పత్రిక స్వేచ్ఛను హరించడం తగదని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ జి మద్దయ్య యాదవ్, బనగానపల్లె డివిజన్ అధ్యక్షులు జి సర్వేశ్వర రెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు సాక్షి దినపత్రికపై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులు అక్రమ కేసులకు నిరసనగా ఏపీడబ్ల్యుజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్ మంజుల రెడ్డి కి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వాగతం, వీడ్కోలు సందర్బంగా శబరి-శబరి అంటూ ప్రత్యేక పలకరింపుతో భారత ప్రధాన మంత్రి

పయనించే సూర్యుడు అక్టోబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను భక్తి శ్రద్దలతో దర్శనం చేసుకున్న నీకు సంతోషమేనా శబరి – భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“”నంద్యాల ప్రభుత్వ హాస్పటల్‌లో క్రిటికల్ కేర్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్”

పయనించే సూర్యుడు అక్టోబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న క్రిటికల్ కేర్ యూనిట్ కు ఈ రోజు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఘనంగా శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అత్యవసర, క్లిష్ట పరిస్థితుల్లో

Scroll to Top