PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి లో ఘనంగా గ్యార్మీ వేడుకలు.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1 6(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి నందు కొనరొడ్డు వద్దనున్న దస్తగిరి స్వామి కట్ట వద్ధ గురు వారం గ్యార్మీ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ పెద్దలు మరియు భక్తులు ఉదయం దస్తగిరి స్వాముల వారి కట్ట వద్దకు చేరుకొని స్వామివారి పూల శేరా మరియు జెండాలను మేళ తాళాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. చదివింపుల తరువాత స్వామివారి పవిత్ర మలీదా ప్రసాదమును పంచిపెట్టారు.. అనంతరం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట జిఎన్టి రోడ్లో గుంతల బాబాయ్ గుంతలు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లు మా ఇష్టం

పయనించే సూర్యుడు అక్టోబర్ 15 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో జి అంటే రోడ్ చెంగాలమ్మ గుడి ఆర్చి నుండి హోలీ క్రాస్ సర్కిల్ వరకు ఎన్ని గొంతులు ఉన్నాయో చూడండి వర్షాలు పడుతున్నాయి రోడ్డు మీద ఫుల్లుగా నీళ్లు నిలిచిపోతున్నాయి ఎక్కడ గుంత ఉందో ఎక్కడ బాగుందో ఏ ఊరికి తెలిసిద్ది గొంతులో ఉన్న నీరు ని పక్కకు పంపించి ఆ గుంతలకు కొంచెం మట్టి వేస్తే బైక్ లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ధాన్యం కనుగోలు కేంద్రాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ప్రారంభించారు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – మానాల మోహన్ రెడ్డి కమ్మర్ పల్లి మండలం అమీర్ నగర్ లో ఐకేపీ సెంటర్ నర్సాపూర్ మరియు కోన సముందర్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఏర్పాటు.జాతీయ అధ్యక్షుడిగా దుండ్ర కుమారస్వామి ఎన్నిక

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి బీసీలకు న్యాయపరమైన రిజర్వేషన్ల సాధన కోసం బీసీ యువత, మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, కులసంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు, కులవృత్తిదారులు, ఎంబీసీలు, సంచార, అర్థసంచార కులాలన్నీ కలిసి అఖిలపక్ష బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీగా ఏర్పాటయ్యాయి._జేఏసీ జాతీయ అధ్యక్షుడిగా దుండ్ర కుమారస్వామి ఎన్నికయ్యారు. 18న నిర్వహించ తలపెట్టిన బీసీ బంద్‌కు జేఏసీ మద్దతు తెలిపింది.బీసీల రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొండా సురేఖ మంత్రి పదవి ఊస్టింగ్..

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 16 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించనున్న రేవంత్ రెడ్డి.ఏకంగా టెండర్ల పేర్లతో, సెటిల్మెంట్ల పేర్లతో దోపిడీ జరుగుతుంది అని సిట్టింగ్ మినిస్టర్ కూతురే బయట పెట్టడంతో కంగు తిన్న రేవంత్ రెడ్డి వర్గం.సీఎం అనుచరుడు రోహిన్ రెడ్డి దందాలు, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి గురించి, రేవంత్ అంతర్గత విషయాలు బహిరంగంగా మీడియా ముందు ప్రస్తావించినందుకు కొండా సురేఖపై

Scroll to Top