PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పర్యటనను చారిత్రాత్మక విజయంగా నిలుపుతాం – నంద్యాలలో రాష్ట్ర మంత్రుల బృందం సమీక్ష

పయనించే సూర్యుడు అక్టోబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా, రాయలసీమ అభివృద్ధికి కేంద్ర బిందువైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్టోబర్ 16వ తేదీన జరగనున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రుల ఉన్నత స్థాయి బృందం ఈరోజు నంద్యాలకు చేరుకుంది. ఈ చారిత్రాత్మక పర్యటనను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించేందుకు నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రుల బృందం పార్టీ ముఖ్య నాయకులతో ఉన్నత స్థాయి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బయ్యారం మండలంలో లభ్ధిధారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఆపదలో ఉన్న పేదలందరిని ఆదుకోవాలనే సంకల్పంతో మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది -ఎమ్మెల్యే కోరం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా ప్రతి హామీ నెరవేర్చేందుకు ఇందిరమ్మ రాజ్యం కృషి చేస్తుంది… మహిళలకు ఉచిత బస్సు,ఉచిత విద్యుత్,500 గ్యాస్ సిలెండర్ ఇస్తున్నాం పయనించే సూర్యుడు అక్టోబర్ 14 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:42 మంది లబ్ధిదారులకుఎమ్మెల్యే చెక్కులు అందజేశారు వివిధ కారణాల చేత ధవాఖానాలో వైధ్యం చెయించుకున్న పేదలందరికి ఆసరాగా నిలువలనే సంకల్పంతో సి.ఎం.ఆర్.ఎఫ్ పెరిట ప్రజా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రహత్ నగర్ గ్రామంలో కృష్ణవేణి పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో భీమ్గల్ మున్సిపల్ పరిధిలో కృష్ణవేణి పాఠశాల ఉంది ఈ రోజు మంగళవారం రోజున ఉదయం సుమారు 08:00 గంటల సమయంలో భీమ్‌గల్ మండలంలోని రహత్‌నగర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది.కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు (నంబర్ TS03UB4394) డ్రైవర్ జి. మధు S/o రమేష్, భీమ్‌గల్, బస్సును నడుపుతూ రహత్‌నగర్ గ్రామానికి వచ్చాడు.ఆ సమయంలో మరణించిన బాలుడి తల్లి శిరీష

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డికి కృతజ్ఞతలు

ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డికి కృతజ్ఞతలు పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 14(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) తాడిపత్రి వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ గా యాడికి మండల కేంద్రానికి చెందిన జూటూరు షహరాబాను ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం షహారా బాను మాట్లాడుతూ తాడిపత్రి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నన్ను ఎంపిక చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి, మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డికి యాడికి మండల కూటమి నాయకులకు

HOME

ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలిఅఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి,బి యాదగిరి,

//పయనించే సూర్యుడు //న్యూస్ అక్టోబర్ 14// నారాయణపేట జిల్లా బ్యూరో // నారాయణపేట జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎస్ శ్రీనుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి. మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో అత్యధికంగా పత్తి సాగు చేయడం జరిగింది. వర్షాలు సరిగ్గా కురిసి పంట

Scroll to Top