PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోటలో రాజ్యాంగం అమలు దినోత్సవం రాష్ట్ర మహాసభని జయప్రదం చేయండి

పయనించే సూర్యుడు అక్టోబర్ 13 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఈరోజు సూళ్లూరుపేటలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ అమలు దినోత్సవం రాష్ట్ర మహాసభలు కోట నందు జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలంటూ పోస్టర్ని విడుదల చేశారు ఈ కార్యక్రమం మాల మహానాడు సూళ్లూరుపేట మాలమహానాడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు మరియు బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతుల సంక్షేమమే మా లక్ష్యం – వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కోడూరి భాస్కర్ గౌడ్

పయనించే సూర్యుడు, అక్టోబర్ 13( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్పర్సన్ కోడూరి భాస్కర్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రైతుల కష్టానికి సరైన ప్రతిఫలం అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు మధ్యవర్తుల దోపిడీకి గురికాకుండా, తమ పంటకు న్యాయమైన ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.రైతులు పండించిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ ఎగుర్ల ప్రశాంత్ నియామకం

పయనించే సూర్యుడు, అక్టోబర్ 13( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ . ఆదేశాలమేరకు జాతీయ బీసీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులుదండు వినోద్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎగుర్ల ప్రశాంత్ మాట్లాడుతూ దీనికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ మరియు నాపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించినందుకు జాతీయ అధ్యక్షులు శ్రీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దౌల్తాబాద్ మండల కేంద్రంలో పలు గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది

(పయనించే సూర్యుడు అక్టోబర్ 13 రాజేష్) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి సూరంపల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న అధికారులు,ప్రజాప్రతినిధులు,నాయకులు గ్రామ ప్రజలు అందరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియం చేసుకోవాలని ఆర్ ఐ నాగరాజు, ఐకెపి ఎపిఎం మైపాల్ అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్, ముబారస్ పూర్, సూరంపల్లి తదితర గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన ఆగ్రోస్ 2 రైతు సేవ కేంద్రం ప్రారంభం

(పయనించే సూర్యుడు అక్టోబర్ 13 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆగ్రోస్ 2 రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఏవో సాయికిరణ్ నాయకులు. ఈరోజు మండల కేంద్రంలో రైతుల మేలు కోసమే ఆగ్రోస్ 2 చూసేవా కేంద్రాన్ని ప్రారంభించమని ఏవో సాయికిరణ్. అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని దీపం పల్లి రోడ్ లో మజీద్ హుస్సేన్ నూతనంగా ఏర్పాటుచేసిన ఆగ్రోస్ 2 రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు

Scroll to Top