PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాయల చెరువులో అంతర్జాతీయ బాలికల దినోత్సవం.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్10(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) అంతర్జాతీయ బాలిక దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన నిర్వహించబడుతుంది సి.డి.పి.ఓ. ఆదేశాల మేరకు యాడికి మండల పరిధిలోని రాయలచెరువు సెక్టార్ సూపర్వైజర్ శంషాద్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా బాలికలకు విద్య పోషణ చట్టపరమైన హక్కులు, వైద్య, సంరక్షణ హింస బలవంతపు బాల్య వివాహాల పై వివక్షత అవగాహన పెంచడం మరియు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించి వారి హక్కులను […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంపీపి”

పయనించే సూర్యుడు అక్టోబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న మహానంది మండలం తిమ్మాపురం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్వని, ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజన నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాన్ని, స్టాక్‌ రూమ్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని, నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ పై దాడి చేసిన మతోన్మాదిని కఠినంగా శిక్షించాలి”

పయనించే సూర్యుడు అక్టోబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కోవెలకుంట్ల పట్టణంలోని స్థానిక బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయిపై దాడి చేసిన మతోన్మాది రాజేష్ కిషోర్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఏం సుధాకర్ ,కరీం భాషా, వెంకటయ్య, వడ్డె

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్స్ కు పాత పద్ధతిలోనే జిల్లాకలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలుచెల్లించాలి

తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ డిమాండ్. పయనించే సూర్యుడు అక్టోబర్ 10 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి మండల పరిధిలో గంగారం ఆశ్రమ పాఠశాల వర్కర్లు చేస్తున్న రిలే దీక్ష 29వ రోజు చేరుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ సంపూర్ణ మద్దతు తెలిపి, మాట్లాడుతూ..వర్కర్లకు ఇప్పుడు చెల్లిస్తున్న విదంగానే జిల్లా కలెక్టర్ కనీస వేతనాల సర్క్యులర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

పయనించే సూర్యుడు అక్టోబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అన్ని శాఖల అధికారులు కూడా తన ద్వారా వెళ్లే ప్రజల వినతులు పరిష్కారిస్తున్నారని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణం బొమ్మలసత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల అర్జీలు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

Scroll to Top