PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాత మొబైల్‌ ఫోన్లకు ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తాం.. మీ ఊరికీ వస్తున్నారా? జర జాగ్రత్త..

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జి ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పాత మొబైల్‌ ఫోన్లకు ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తామ్‌.. అంటూ మీ ఊరి వీధుల్లోకి ఎవరైనా వస్తే తొందరపడి మీ ఇంట్లోని పాత మొబైల్‌ ఫోన్లను అమ్మేయకండి. ఇలా చేయడం వల్ల పీకల్లోతు చిక్కుల్లో పడతారని అధికారులు హెచ్చరిస్తున్నారు.సాధారణంగా ఇళ్లల్లో నిరుపయోగంగా పడిఉన్న ఫోన్లను ఇచ్చేసి డబ్బులుగానీ, ప్లాస్టిక్‌ సామాన్లుగానీ కొందరు తీసుకూంటూ ఉంటారు. ఈ జాబితాలో మీరూ ఉంటే వెంటనే అలర్ట్‌ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఓట్ల చోరీకి వ్యతిరేకంగా… ఇల్లందు పట్టణ, మండలాలలో సంతకాల సేకరణ ఇల్లందు ఎమ్మెల్యే కోరం

పయనించే సూర్యుడు అక్టోబర్ 9 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :ఎన్నికల్లో నెగ్గడానికి భాజపా ఓట్ల చోరీకి పాల్పడిందని, దానికి వ్యతిరేకంగా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పట్టణ, మరియు ఇల్లందు మండలాలలోని ప్రతి గ్రామాలలో వందమంది నుంచి సంతకాలను సేకరించాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎదలపల్లి అనసూయ, పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుంది

బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ. ..రుద్రూర్, అక్టోబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసపూరిత మాట్లాలతో మభ్యపెడుతుందని రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ అన్నారు. గురువారం బిజెపి పార్టీ కార్యాలయం వద్ద సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను కావాలని ప్రభుత్వం వాయిదా వేసిందని అన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా ఎన్నికలను వాయిదా వేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థ నూతన కమిటీ”

పయనించే సూర్యుడు ఆగస్టు 9 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న తిరుపతి జిల్లా కేంద్రంలోని రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బందెల ఓబులేసు గారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆర్ఎస్ఏ నూతన జిల్లా కమిటీ వేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు గా జ్యోతి ప్రకాష్ ప్రధాన కార్యదర్శి గా మహేష్ ను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బందెల ఓబులేష్ మాట్లాడుతూ, రాయలసీమ అస్తిత్వం కోసం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళా మృతి

పయనించే సూర్యుడు గాంధారి 10/10/25 గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామ శివారులో గల గిద్ద చెరువు వద్దకు అదే గ్రామానికి చెందిన దుర్కి సాయవ్వ, భర్త ప్రసాద్, వయసు 40 సంవత్సరాలు గారు, తన భర్త రెండో పెళ్లి చేసుకొని నిజాంసాగర్ లో నివసిస్తుండగా, ఈమె పెద్ద పోతంగల్ గ్రామం నందు ఒంటరిగా నివసిస్తూ ఉన్నది. గ్రామస్తుల కథనం ప్రకారం మరియు అలాగే నేరస్థలంలో ఉన్న చెప్పులు మరియు బహిర్బుమి కి వెళ్లిన లోట ద్వారా

Scroll to Top