PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెట్ సంగం లో జోనల్ లెవల్ వాలీబాల్ ఎంపికలు పోటీలు

పయనించే సూర్యుడు గాంధారి 10/10/25 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం క్రీడా మైదానంలో గురువారం ఎస్జీఫ్ పాఠశాల విదార్థులకు వాలీబాల్ పోటీల ఎంపిక నిర్వహించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. గాంధారి,ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపెట్ మండలలకు చెందిన అండర్ 14 &17 బాలా బాలికలకు జిల్లాస్థాయి కి వెళ్లేందుకు ఈ ఎంపికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు, ఈ నెలలో జిల్లా స్థాయి పోటీలు జరగనున్నాయి. ఎంపిక పోటీలో ఆయా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు దయాకర్, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్..

రుద్రూర్, అక్టోబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలోని మండల కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన RO, ARO డెస్క్ ల వద్ద జడ్పీటీసీ/ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని గురువారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పరిశీలించారు. నామినేషన్ లకు సంబంధించిన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, తహసీల్దార్ తారాబాయి, అధికారులు తదితరులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట పేద మున్సిపాలిటీని ఆదుకోండి మహాప్రభువు

పయనించే సూర్యుడు అక్టోబర్ 9( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పేద మున్సిపాలిటీలో ఎక్కడ ప్రాబ్లంస్ అక్కడే స్పందించే అధికారులు కరువైనారు దేశానికి గొప్ప పేరు తెచ్చే సూళ్లూరుపేట మున్సిపాలిటీ దేశానికే రోల్ మోడల్ గా ఉండాలి కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్న స్పందించరు అధికారులు నాయకులు చుట్టూ తిరిగి నాయకులు ఏది చెప్తే అదే చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు . డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ ఐటీ మినిస్టర్ నారా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శుభకార్యములకుహాజరైన బాల రమేష్ బాబు.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 9(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి లోని కోటవీధి కి చెందిన ఉమామహేశ్వర్ ఆహ్వానం మేరకు వారి కుమార్తె వివాహ మహోత్సవం పప్పూరు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అశ్వర్థ నారాయణస్వామి వారి సన్నిధిన వి.ఎల్. ఎన్.ఆర్. ఫంక్షన్ హాల్ నందు హాజరై నూతన వధూవరులు దివ్యశ్రీ, మల్లిఖార్జున, లను బాల రమేష్ బాబు ఆశీర్వదించారు. అలాగే యాడికి ఆర్యవైశ్య వీధిలోని గాధంశెట్టి రఘు ఆహ్వానం మేరకు వారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ రిజర్వేషన్ పై రేపటి విచారణ గురించి అడ్వకేట్ జనరల్ తో చర్చించిన మంత్రులు,ఎమ్మెల్యేలు

సమావేశంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) హైకోర్టు లో బీసీ రిజర్వేషన్ పై విచారణ రేపటికి వాయిదా అనంతరం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తో మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి, కొండా సురేఖ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్ల పల్లి శంకర్,ఇతర ముఖ్య నేతలు భేటీ అయ్యారు.రేపు

Scroll to Top