PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి మీద దాడి చేయడం అంటే న్యాయవ్యవస్థ మీద రాజ్యాంగ స్ఫూర్తి మీద దాడి చేయడమే ఒక దళితుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఉండడం ఓర్వలేని ఆధిపత్య శక్తులు చేస్తున్న దాడిగా భావిస్తున్నాం దాడి ఘటనను సుమోటోగా తీసుకొని అడ్వకేట్ రాకేష్ కిషోర్ ను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి రాజ్యాంగం పట్ల లోతైన అవగాహన సామాజిక న్యాయం పట్ల స్పష్టత కల్గిన ఎన్నో చారిత్రాత్మకమైన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చలో బహుజన మక్తల్ టూ నారాయణ పేట బైక్ ర్యాలీబహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు KV నరసింహ

{పయనించే సూర్యుడు} {అక్టోబర్9} మక్తల్ ప్రియమైన బహుజనులారా గురువారం ముందుగా ఉదయం 10 గంటలకు మక్తల్ అసెంబ్లీ పరిధిలో వర్ధంతి కార్యక్రమం ముగింపు తరువాత మన్యవార్ కాన్షిరాం 19వ వర్ధంతి సభ 09.10.2025 గురువారం ఉ : 10: 00 గంటల నుండి మధ్యాహ్నం 3: గంటల వరకు -అభినందన గార్డెన్ నారాయణ పేట. మహబూబ్ నగర్ రోడ్ భారత దేశానికి కొత్త రాజకీయాలను (కాంగ్రెసేతర) రుచి చూపించిన -డా||. బి. ఆర్. అంబెడ్కర్* గారి తదనంతరం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హత్య కేసులో నిందితుడు రిమాండ్నారాయణ పేట డిఎస్పీ లింగయ్య

{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 9}మక్తల్ మక్తల్.మహిళ హత్య కేసులో నిందితుడిని క్రిష్ణా రెడ్డిని పట్టుకుని జైలుకు తరలిస్తునట్టు డిఎస్పి లింగయ్య తెలిపారు. సంఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే నిందితుడిని పట్టుకోవడంలొ సిబ్బంది పనితీరును బేష్ అని డిఎస్పి లింగయ్య అన్నారు. బుదవారం సాయంత్రం మక్తల్ పోలీసుస్టేషన్లొ సీఐ రామ్ లాల్ .ఎస్సై భాగ్య లక్ష్మారెడ్డి. ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఎస్పీ లింగయ్య మాట్లాడుతూ బాధితురాలు మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సత్యారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బూర్గుల అంగన్వాడి స్కూల్ లో పోషణ అభియాన్ కార్యక్రమం

( పయనించే సూర్యుడు అక్టోబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగా రెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం పరిధిలో బూర్గుల గ్రామంలో ఉన్న అంగన్వాడి స్కూలులో అంగన్వాడి టీచర్ శ్రీలత ఏర్పాటుచేసిన పోషణ్ అభియాన్ కార్యక్రమమునకు , ప్రక్కలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ సందర్బంగా అంగన్వాడీ టీచర్ శ్రీలత మాట్లాడుతు అంగన్వాడి స్కూల్ వచ్చిన బాలింతలకు మరియు గర్భవతులకు పోషకాహారం యొక్క ఉపయోగాలు గురించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన విజయవంతం చేయండి : భవనాసి వాసు.

పయనించే సూర్యుడు అక్టోబర్ 8, నంద్యాల జిల్లా రిపోర్టర్లు జి పెద్దన్న శ్రీశైలంలోని పవిత్ర క్షేత్ర వాతావరణంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడుగు పెట్టనున్న వేళ జనసేన నాయకులు, నిత్య అన్నదాన దాత భవనాసి (శ్రీనివాసు) వాసు, నాగి వెంకటేశ్వర్లు ప్రజలతో కలిసి పర్యటనను ఘనవిజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16న జరగనున్న ప్రధానమంత్రి యాత్రకు సంబంధించి వారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భవనాసి వాసు మాట్లాడుతూ—“శ్రీశైలం భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక.

Scroll to Top