PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాయుడుపేట పరిసరాల గ్రామాల్లో ప్రచార రథంతో * హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించి సూర్యుడు అక్టోబర్ 8 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం లో భాగంగా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు “సమగ్ర ఆరోగ్య ప్రచార రథం” ద్వారా నిర్వహించారు. నాయుడుపేట మండలం లోని ” తుమ్మూరు, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అబివృద్ధి, అపరిశుభ్రత పై దృష్టి పెట్టండి

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి అక్టోబర్ 8 చట్టి గ్రామపంచాయతీ చట్టి గ్రామంలో జరుగుతున్న మేకల సంతను గ్రామ కార్యదర్శి మరియు గ్రామ పెసా కమిటీ సభ్యుల సచివాలయ సిబ్బంది గ్రామస్తులతో కలసి ప్రతి వారం జరుగుతున్న మేకల సంతను సందర్శించి మేకల వ్యాపారస్తులతో మాట్లాడుతూ వచ్చేవారం నుండి అధికారికంగా మేకల సంత పాట ద్వారా విధి నిర్వహణ జరుగుతుందని కాబట్టి వ్యాపారస్తులు అందరూ సహకరించాలని తెలియజేస్తూ చట్టి గ్రామంలో నూతన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ముత్యాల రాంబాబు ఇంటిపై దాడిని ఖండిస్తూ అఖిలపక్షం తీర్మానం.

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 8 అల్లూరి సీతరామరాజు జిల్లా వి.ఆర్ పురం మండలలో నిన్న వి ఆర్ పురం మండలం బిజెపి అధ్యక్షులు శ్రీ ముత్యాల రాంబాబు మరియు వారి కుటుంబం స్థానిక మండల నాయకులు ఉయిక రత్తయ్యలపై సిపిఎం చెందిన సుమారు 30 మంది దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించి తీవ్ర పదజాలంతో దూషించి మిమ్మల్ని కొట్టి చంపి బండ్లకు కట్టి లాఖేల్తం అంటూ తీవ్రమైనటువంటి వేధింపులకు గురిచేసిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హత్య కేసులో నిందితుడు రిమాండ్.నాల్గు రోజుల్లో కేసులో పురోగతి.డిఎస్పీ లింగయ్య.

{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 9}మక్తల్ మక్తల్.మహిళ హత్య కేసులో నిందితుడిని క్రిష్ణా రెడ్డిని పట్టుకుని జైలుకు తరలిస్తునట్టు డిఎస్పి లింగయ్య తెలిపారు.సంఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే నిందితుడిని పట్టుకోవడంలొ సిబ్బంది పనితీరును బేష్ అని డిఎస్పి లింగయ్య అన్నారు.బుదవారం సాయంత్రం మక్తల్ పోలీసుస్టేషన్లొ సీఐ రామ్ లాల్ .ఎస్సై భాగ్య లక్ష్మారెడ్డి. ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఎస్పీ లింగయ్య మాట్లాడుతూ బాధితురాలు మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సత్యారం గ్రామానికి చెందిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బెస్ట్ టీచర్స్ అవార్డులను ప్రధానం చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్”

పయనించే సూర్యుడు అక్టోబర్ 8,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ఆంధ్రప్రదేశ్ ప్రయివేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపుస్మా) వారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అపుస్మా బెస్ట్ టీచర్స్ అవార్డు ఫంక్షన్ కు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , అపుస్మా చైర్మన్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి హాజరయ్యారు . ఈ కార్యక్రమానికి అపుస్మా నంద్యాల జిల్లా అధ్యక్షులు బిజ్జం

Scroll to Top