PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
HOME

పోషణ మాసం సందర్భంగా సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దాం

పయనించే సూర్యుడు అక్టోబర్ 8 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఇంద్రానగర్ అంగన్వాడి సెంటర్ నందు పోషణ మాసం సందర్భంగా మంచినీళ్లు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పనా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ప్రారంభించడంపై లభించే పోషకాలపై బాలింతలకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్స్ విజయలక్ష్మి, చంద్రకళ, బాలింతలు,గర్భిణీలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ను మర్యాద పూర్వకంగా కలిసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు అక్టోబర్ 8 (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు :నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల పరిస్ధితులపై ఉపముఖ్యమంత్రి తో ఎమ్మెల్యే కోరం కనకయ్య చర్చించారు నియోజకవర్గం స్ధానిక సంస్ధల ఎన్నికల పరిస్ధితులపై మహబుబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ను కలిసి చర్చించిన ఇల్లందు నియోజకవర్గం అభివ్రృధ్ధి ప్రధాత శాసన సభ్యులు కోరం కనకయ్య వెంటజిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబుగ్రంధాలయం మాజీ చైర్మెన్ బోగాళ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పరిమితిని మించి క్వారీ లోతు తవ్వుతున్న కంకర్ మిల్లు నిర్వాహకులు

పయనించే సూర్యుడు అక్టోబర్ 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఓవర్ బ్లాస్టింగ్లతో క్రాక్ ఇస్తున్న ఇల్లు నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్న మైనింగ్ శాఖ ఏన్కూర్ మండల పరిధిలో గల గార్ల ఒడ్డు గ్రామ సమీపంలో ఉన్నటువంటి కంకర్ మిల్లు నిర్వాహకుల తీరు పై గ్రామ ప్రజలలో తీవ్ర విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి . కంకర మిల్ నిర్వాహకులు మైనింగ్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి పరిమితిని మించి లోతుగా త్రోవుతున్నారు. వారు రాయి కోసం ఓవర్గా బ్లాస్టింగ్ లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వర్గధామం నందు 1000 పూల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు అక్టోబర్ 8,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల స్థానిక భీమవరం రస్తాలో ఉన్న స్వర్గధామం నందు 1000 పూల మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొని మొక్కలు నాటారు,అలాగే పోయిన సంవత్సరం దసరాకి మంత్రి ఫరూక్ చేతుల మీదుగా నాటిన నాలుగువేల పూల మొక్కలు ఈరోజు ఒక అందమైన బృందావనంగా తీర్చిదిద్దబడ్డాయని ఆనందం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి

{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 8} మక్తల్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు అవమానించేలా వ్యాఖ్యాలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మక్తల్ నియోజకవర్గ టౌన్ ప్రెసిడెంట్ గోలపల్లి జ్ఞాన ప్రకాష్ మాదిగ గారు డిమాండ్ చేశారు.ఈరోజు ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో MRPS మక్తల్ టౌన్ అధ్యక్షులు

Scroll to Top