PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగం

జనం న్యూస్ ఆగష్టు 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న కార్మిక నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు లో పెండింగ్ క్లైమూలకు నిధులను విడుదల చేయాలని,బీసీ డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక సోమన్న గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అనుబంధం మునగాల మండల ఐదవ మహాసభ సభలో (బీసీ డబ్ల్యూ ) బిల్డింగ్ అదర్ కాంట్రాక్షన్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి

హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ( పయనించే సూర్యుడు ఆగస్టు 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఈ రోజు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు, ఎమ్మెల్యేలు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోండ్వాన గోండ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ కమిటీ ఎన్నికకన్వీనర్ గా పాడేరు నుండి రామారావుదొరపోలవరం నిర్వాసితులకు న్యాయం పూర్తి పరిహారం అందించాలి.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జి ఆగస్టు 18 గోండ్వాన గోండ్ మహాసభ దక్షిణ రాష్ట్రాల పర్యటనలో భాగబగా సోమవారం చింతూరులో సెంట్రల్ కమిటీ ఆర్గనైజర్ మడివి నెహ్రూ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తరణ సమావేశం జరిగిది. ముందుగా భద్రాచలం నుండి కూనవరం మీదుగా చింతూరు వరకు ముంపు ప్రాంతం పరిశీలించి మధ్యాహ్నం నుండి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా.. ముఖ్య అతిధి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ కుమార్ నేతం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పొంగిలేటి

గజమాలతో మంత్రికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు హారతిచ్చి స్వాగతం పలికిన మహిళలు పయనించే సూర్యుడుఆగష్టు 18(పొనకంటి ఉపేందర్ రావు ) సోమవారం టేకులపల్లి మండలంలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ & గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ,ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,మరియు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేసేందుకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సేవాలాల్ జయంతికి ప్రభుత్వం కేటాయించిన నిధులను బంజారా పూజారులకు వర్తింపజేయాలి

పయనించే సూర్యుడు ఆగస్టు 18 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి :జగదాంబ సేవాలల్ బుడియా బాపు గిరిజన సేవా సంఘ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు అంగోతు రాజు సాదు ఆధ్వర్యంలో కలెక్టర్ సేవాలాల్ జయంతి కొరకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను నేరుగా బంజారా పూజారులకు సాధుసంతులకు గురువులకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సేవాలాల్ జయంతి దేశవ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా సంస్కృతి సాంప్రదాయాలు

Scroll to Top