పోలవరం ప్యాకేజీ తీసుకున్న భూములను ప్రభుత్వం జప్తు చేసుకొని స్థానిక ఆదివాసులకు అప్పజెప్పాలి –
ఈ భూములపై జరుగుతున్న వివదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 5వ షెడ్యూల్ ప్రాంతం లో గిరిజనేతరులకు అన్ని రకాల హక్కులు తొలగించాలి. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ డిమాండ్. పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగష్టు 18 అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం పోలవరం ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రభుత్వ, ప్యాకేజి తీసుకున్న భూములను ఆదివాసులకే అప్పజెప్పాలని,ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ […]




