ఆడవాళ్లకు ఫ్రీ బస్సు అంటూ మగవాళ్ళతో ఆ డబ్బులను వసూళ్లు…
ప్రజలు అడగని హామీలను ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసం.. ప్రజల కోసం నడవాల్సిన బస్సులు ప్రభుత్వ ఆదాయం కోసం వసూలు యంత్రాలుగా మారాయి. (పయనించే సూర్యుడు అక్టోబర్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) బస్సు ఛార్జీల పెంపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ యువ నాయకుడు పసుపుల ప్రశాంత్ తీవ్రంగా విమర్శించారు.ఒక వైపు ఆడవారికి ఫ్రీ బస్సు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, […]




