PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆడవాళ్లకు ఫ్రీ బస్సు అంటూ మగవాళ్ళతో ఆ డబ్బులను వసూళ్లు…

ప్రజలు అడగని హామీలను ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసం.. ప్రజల కోసం నడవాల్సిన బస్సులు ప్రభుత్వ ఆదాయం కోసం వసూలు యంత్రాలుగా మారాయి. (పయనించే సూర్యుడు అక్టోబర్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) బస్సు ఛార్జీల పెంపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ యువ నాయకుడు పసుపుల ప్రశాంత్ తీవ్రంగా విమర్శించారు.ఒక వైపు ఆడవారికి ఫ్రీ బస్సు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మన అడ్డా టీ టైం ప్రారంభోత్సవం

ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి నిర్వాహకుడు పాశం గణేష్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు అక్టోబర్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కొత్తూరు మున్సిపాలిటీలోని చేగూర్ రోడ్డు,తిమ్మాపూర్ పెట్రోల్ బంక్ పక్కన పాశం గణేష్ నూతనంగా ఏర్పాటు చేసిన మన అడ్డా టీ టైం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నాగర కుంట నవీన్ రెడ్డి హాజరై మన అడ్డ టీ టైంను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష దేవి తోఆయుర్వేద వైద్యులు టిడిపి మండల అధ్యక్షులు జమాల్ ఖాన్.

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరుడివిజన్ ఇంచార్జ్. అక్టోబర్ 5 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ లో భాగంగా మరో హామీను ఆటో డ్రైవర్ల సేవ పేరుతో శనివారం ఆటో డ్రైవర్ల ఖాతాలో 15వేల రూపాయలను జమ చేయడం జరిగింది. రంపచోడవరం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయభాస్కర్ ల ఆధ్వర్యంలో 11 మండలాల నుండి ఆటో క్యాబ్ డ్రైవర్లతో రంపచోడవరం వేదిక కృతజ్ఞత సభ భారీగా జరిగింది. ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీలో అక్రమ కట్టడాలు కూల్చకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం

కుక్కునూరు లో ఆదివాసి సంక్షేమ పరిషత్ సమన్వయ సమావేశం పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 5 శనివారం నాడు కుక్కునూరు మండల కేంద్రం నందు ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ భూభాగంలో భారత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సుప్రీంకోర్టుకు చేరిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పంచాయితీ.

పయనించే సూర్యుడు న్యూస్ సూపర్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.బీసీ రిజర్వేషన్లపై తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.యబై శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని,ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అంటూ వంగా గోపాల్ రెడ్డి ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఎల్లుండి విచారించనుంది.మరో వైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన

Scroll to Top