PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

యాడికి లో ఘనంగా గ్యార్మీ నెల ప్రారంభోత్సవ వేడుకలు.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 4(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి నందు జామియా మసీదు వద్దనున్న దస్తగిరి స్వామి కట్ట, లాల వీధి దస్తగిరి వద్ధ శనివారం గ్యార్మీ నెల ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. గ్రామ పెద్దలు మరియు భక్తులు ఉదయం దస్తగిరి స్వాముల వారి కట్ట వద్దకు చేరుకొని స్వామివారి పూల శేరా మరియు జెండాలను మేళ తాళాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. చదివింపుల తరువాత స్వామివారి పవిత్ర […]

తెలంగాణ

ప్రేమ పేరుతో మోసం చేసి దళిత యువతి మృతి

పయనించి సూర్యుడు తేదీ 4 అక్టోబర్ శనివారం. జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ రఘునందన్ గౌడ్ ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని యువతితో కొన్నాళ్లు తిరిగి పెళ్లి చేసుకోమని సార్ కి ముఖం చాటు వేయడంతో మనస్థాపన చెందిన దళిత యువతీ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని గద్వాల పాడిన కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పటల్ లో ప్రియాంక మృతి

తెలంగాణ

రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికా ఇలాంటి ఘోరం

పయనించే సూర్యుడు అక్టోబర్ 4 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మాల మహానాడు స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆవులు దాస్ భారతదేశ సమైక్యత కోసం బలహీన వర్గాల కోసం పోరాడి రాజ్యాంగాన్ని రచించిన మన భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి వెదురు కుప్పం మండలం.బొమ్మేపల్లి పంచాయితీ దేవళంపేట గ్రామంలో నిప్పు పెట్టిన నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్య తీసుకోవాలనిమాలమహానాడు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవల

HOME

అంబేద్కర్ విగ్రహానికి కాల్చిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి

పయనించే సూర్యుడు అక్టోబర్ 4 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మునిసిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నం బాకం హరికృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి భారతదేశ సమైక్యత అఖండతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం బాధాకరమన్నారు వెదురు కుప్పం మండలం బొమ్మేపల్లి పంచాయతీ దేవళ0 పేట గ్రామంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెల్ల చెరువు రోడ్డు తీవ్ర ఇబ్బందిగా ఉన్న పట్టించుకోని అధికారులు

పయనించే సూర్యుడు తేదీ 4 శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గంలో మేళ్లచెరువు రోడ్డు గత కొన్ని నెలలైనా చూసి చూడనట్టుగా పట్టించుకుంటలేని వలన ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉన్నందుకు ఈ రోడ్డును త్వరలో ముగించాలని గద్వాల నియోజకవర్గ ప్రజలు వాహనదారులు ప్రయాణికులు గద్వాల నియోజకవర్గం అధికారులను చాలా తొందరలో చెరువు తీసుకోవాలని కోరుకుంటున్నారు

Scroll to Top