PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా దుర్గామాత శోభాయాత్ర.

రుద్రూర్, అక్టోబర్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా కొనసాగాయి. తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శమిచ్చింది. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. దుర్గాదేవి కమిటీ నిర్వాహకులు శుక్రవారం దుర్గామాత శోభాయాత్రను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో, డీజే చప్పుల్లతో, దుర్గామాత మాలధారణ స్వాములు నృత్యాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా అమ్మవారి శోభయాత్ర […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికిలో జీఎస్టీ పై అధికారుల అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 3(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి లోని గాంధీ విగ్రహం దగ్గర జిఎస్టి గురించి సేల్ టాక్స్ ఆఫీసర్లు ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు నాలుగు స్లాబులను రెండు స్లాబులుగా మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దాదాపుగా 7000 కోట్లు ఆదా అవుతుందని ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరిగిందని తెలియజేశారు మెయిన్ రోడ్ లో అందరికీ అవగాహన కావాలని మానవహారంగా ఏర్పడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హమాలీ భవన్ కు స్థలం కేటాయించాలి…

రుద్రూర్, అక్టోబర్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలో హమాలీ కార్మికుల కోసం హమాలి భవన్ కు స్థలం కేటాయించాలని హమాలి యూనియన్ రుద్రూర్ మండల కన్వీనర్ బందేల భీమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రుద్రూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 50 ఏండ్లు నిండిన హమాలీ కార్మికులకు నెలకు రూ. 5వేలు పెన్షన్ ఇవ్వాలని భీమయ్య కోరారు. లేకపోతే హమాలీ కార్మికులను ఏకం చేసి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాసవి కన్యకా పరమేశ్వరికి వసంతోత్సవం

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 3(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దసరా నవరాత్రుల అనంతరం వసంతోత్సవాలు నిర్వహించారు శ్రీ నాగలింగేశ్వర స్వామి మెరిగిరి బావి శివాలయం వరకు వెళ్లి అక్కడ పూజారి కార్యక్రమాలు నిర్వహించి ఆటపాటలతో అల్పాహారం స్వీకరించి వసంతాలు రంగులు చల్లుకుంటూ యాడికి పురవీధుల్లో ఖడ్గమాలలు చెప్పుకుంటూ అమ్మవారికి ప్రసాదాలు స్వీకరించుకుంటూ భక్తి పాటలతో డీజే కార్యక్రమం ఏర్పాటు చేసి గుంపులు గుంపులుగా ఊరేగింపుగా అమ్మవారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడానికి స్టడీ హల్ ఒక మంచి అవకాశం

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ఎస్విఆర్ స్టడీ హల్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు అక్టోబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడానికి,ఒత్తిడి తగ్గించుకోవడానికి,తమ అధ్యయనాలను మెరుగుపరుచుకోవడానికి స్టడీ హాల్ ని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో రవీందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటుచేసిన ఎస్విఆర్ స్టడీ హాల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా

Scroll to Top