PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విపరీతమైన వర్షాలకు చెరువుగా మారిన పట్టించుకోని అధికారులు..

పయనించే సూర్యుడు తేదీ 01 అక్టోబర్ బుధవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. జోగులంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల నేతివానిపల్లి గ్రామంలో బీసీ కాలనీలో గత కొన్ని రోజుల నుండి విపరీతమైన వర్షాలు కురుస్తుండగా బీసీ కాలనీ గ్రామ ప్రజలకు రావడానికి పోవడానికి గత వర్షాలు కురుస్తుండగా బీసీ కాలనీ చెరువు లాగా మారిన ఆ వాటర్ అటు కాకుండా ఇటు కాకుండా పోవడానికి ఇబ్బందిగా ఉన్నందుకు బీసీ కాలనీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భవానీ దేవి అలంకరణలో వాసవి మాత.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ.వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దసరా శరన్నవరాత్రులలో భాగంగా పదవరోజు శ్రీ భవానీ దేవి అలంకరణతో పాటు చండీ హోమము పూర్ణాహుతి ద్రవ్యాలు సమర్పించి హోమ కార్యక్రమము కూష్మాండం బలిదానము ఇచ్చి మొదటి రోజు ఏర్పాటు చేసిన కలిసేబు బిందెలను కదిలించి కలిస జలాలను భక్తులకు పంపిణీ చేశారు చండీ హోమంలో ఉపయోగించిన పదార్థాలతో రక్ష భక్తులకు పంపిణీ చేశారు రాత్రికి శ్రీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల ఎంపీడీఓగా అలీషా బాబు బాధ్యతలు స్వీకరణ

పయనించే సూర్యుడు అక్టోబర్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలో ఎంపీడీఓగా ఎ. అలీషా బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా బాపట్ల నుండి చేజర్ల మండలానికి బదిలీ అయ్యిన ఆయన, అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ అలీషా బాబు మాట్లాడుతూ, మండల పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తానని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అలాగే ప్రభుత్వ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గార్ల ఒడ్డు నరసింహ స్వామికి స్టీల్ సామాన్లు బహుకరణ

పయనించే సూర్యుడు అక్టోబర్ 1 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు గ్రామం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయానికి బుధవారం హైదరాబాదుకు చెందిన కలకోట రమణా చార్యులు- కిరణ్మయి దంపతుల కుమారులు శ్రీ తేజ, రవితేజలు సుమారు 20వేల రూపాయల విలువైన మూడు స్టీల్ స్టాండ్స్, స్టూల్ బహుకరించారు. నూతన వస్త్రాలు సమర్పించారు. రమణాచార్యులు కిరణ్మయి దంపతుల కుమారుడు శ్రీ తేజ యూఎస్ఏ వెళ్లిన సందర్భంగా దేవాలయానికి స్టీల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసులను బెదిరింపులకు గురిచేస్తున్న బొడ్డు చందర్రావు అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.నాన్ ట్రైబల్ భూములు రక్షణ కొరకు ఉత్తర్వులు ఇస్తారు.మరి ఏజెన్సీ చట్టాలు అమలు కొరకు ఆదేశాలు ఎందుకు చేయరు.

చింతూరు పిఓ కం సబ్ కలెక్టర్ వారిని ప్రశ్నించిన ఆదివాసి సంక్షేమ పరిషత్. పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 1 . బుధవారం నాడు కుసుమనపల్లి గ్రామంలో ఆదివాసి ప్రజల తోటి సర్పంచ్ మోసం రాజులు నిర్వహించిన సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను హాజరై మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటపాక మండలం నందిగామ గ్రామ నికి చెందిన బొడ్డు చందర్రావు

Scroll to Top