PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
HOME

జీ ఎస్టీ పై అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 29 ఈరోజు చింతూరులో జీఎస్టీ సేవింగ్స్ పై విస్తృత ప్రచారం భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన జీఎస్టీ సవరణలతో ప్రజలకు కలిగే లాభాన్ని అధికారులకు, నాయకులు గ్రామ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చింతూరు మెయిన్ సెంటర్లో కిరాణా షాపుల్లో మెడికల్ షాపుల్లో ఐటీడీఏ అధికారులు. కూటమిపార్టీలునాయకులు బిజెపి జనసేన టిడిపి ప్రజల వద్దకు వెళ్లి జిఎస్టి సవరణల వల్ల వారు పొందే […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రమే ఇండస్ట్రీ అధినేత బండ్ల రాజశేఖర్ రెడ్డి..

పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గంలో పాత హౌసింగ్ బోర్డ్ లోని అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమ్య ఇండస్ట్రీ అధినేత బంగ్లా రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డులో గల అయ్యప్ప స్వామి ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమే ఇండస్ట్రీ అధినేత బంగ్లా రాజశేఖర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిన్న రాత్రి జరిగిన పానీ పూరి బండి పై దాడి కేసు విచారణ వేగవంతం..

పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న గద్వాల జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో వరుస దాడులు పోలీసులు బలంగా కేసు చేస్తున్న యువతలో రాణి మార్పు ఇకపై దాడులు ఇలాగే కొనసాగితే ఇంకా కఠినంగా కేసులు చేసే యోజనాలలో పోలీసులు గద్వాల నిన్న రాత్రి తప్ప తాగి పానీపూరి బండి దోషం చేసిన యజమానిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు విచారణ వేగవంతం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు

(సూర్యుడు 29 సెప్టెంబర్ రాజేష్) దౌల్తాబాద్ మండల కేంద్రంలో దుర్గ భవాని ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 7 రోజు చాముండేశ్వరి అవతారంలో కొలువుదీరిన దుర్గ భవాని మాత పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ దుర్గమ్మ ఆశీస్సులు పొంది పాడిపంటలతో అభివృద్ధి చెందాలని వారు పేర్కొన్నారు. ప్రతి ఇంట సుఖ సంతోషాలతో సుఖంగా ఉండాలని ఆరోగ్యం వెళ్లి విరియాలని ఆరోగ్యం మరియు ఆశ్చర్యంతో గ్రామం చక్కగా వర్ధిల్లాలని వారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు

{ పయనించే సూర్యుడు} {సెప్టెంబర్ 30} మక్తల్ నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన లాలు ఆదివారం భార్యతో గొడవపడి మక్తల్ రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకుంటానని తన మేనమామకు వీడియో కాల్ చేశాడు. వెంటనే స్పందించిన ఆయన డయల్ 100 కు సమాచారం ఇవ్వగా ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నరేష్, శ్రీహరి లు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి అతని మొబైల్ ట్రేస్ చేసి పట్టుకొని స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం

Scroll to Top