PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏర్గట్ల మండల పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వస్తి నారిశక్తి పరి పవర్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న డీఎంహెచ్వో డి ఎం హెచ్ ఓ రాజశ్రీతెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఎరుగట్ల మండలంలో

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వస్తినారి శక్తి పరివార్ అభియాన్ ఈ కార్యక్రమం ఏరుగట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు శనివారం రోజున ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా నిజాంబాద్ నుండి డాక్టర్లు రావడం జరిగింది డి ఎం హెచ్ ఓ రాజశ్రీ మేడం ఆదేశాలనుసారం 9 మంది డాక్టర్లు స్పెషలిస్టులు గైనకాలజిస్ట్ ఆప్తమాలజిస్ట్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసి న్ డెర్మటాలజీ పీడియాట్రిక్స్ సైకియాట్రిస్ట్ డెంటల్ ఈ ఈ ఎన్ టి స్పెషలిస్ట్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రిపోర్టర్ మల్లికార్జున్ ను పరామర్శించిన టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులు..

షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లికార్జున్ ను పరామర్శ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ లో ఇటీవల ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆసుపత్రి పర్యటనలో ప్రమాదవశాత్తు గాయపడి షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ మల్లికార్జున్ జర్నలిస్టులు ఎండి ఖాజా పాషా (కేపీ), టిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు రాఘవేందర్, కస్తూరి రంగనాథ్, నరసింహారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కేపీ ప్రస్తుత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలి

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పదవి విరమణ ప్రయోజనాలు కల్పించాలి పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 20 ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపై విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందిఈ సమావేశంలో రంపచోడవరం డివిజన్ లో ఉన్న 17 పి హెచ్ సి ల అన్ని కేడర్ ల సిబ్బంది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మ్యాగ్నెట్ స్కూల్లో కల్మినేషన్ మరియు డిబేట్ ప్రోగ్రాం విజయవంతం

పాల్గొన్న షాద్నగర్ మరియు నారాయణపేట విద్యార్థులు భారీగా పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్నగర్ పట్టణంలోని మ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడానికి కార్యక్రమాన్ని ( కల్మినేషన్ 1 ) నా ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం విద్యకు సంబంధించిన అంశాలపై నారాయణపేట మరియు షాద్నగర్ చెందిన విద్యార్థులకు మధ్య డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మ్యాగ్నెట్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలి కరస్పాండెంట్ వాజిద్ భాష ఆటపాటలతో అల్లరించిన విద్యార్థులు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోనీ మ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కరస్పాండెంట్ వాజిద్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థినిలు మరియు ఉపాధ్యాయునిలు రంగురంగు పువ్వులతో బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం బతుకమ్మ ఆటపాటలతో విద్యార్థులు అల్లరించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వాజిద్

Scroll to Top