ఏర్గట్ల మండల పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వస్తి నారిశక్తి పరి పవర్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న డీఎంహెచ్వో డి ఎం హెచ్ ఓ రాజశ్రీతెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఎరుగట్ల మండలంలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వస్తినారి శక్తి పరివార్ అభియాన్ ఈ కార్యక్రమం ఏరుగట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు శనివారం రోజున ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా నిజాంబాద్ నుండి డాక్టర్లు రావడం జరిగింది డి ఎం హెచ్ ఓ రాజశ్రీ మేడం ఆదేశాలనుసారం 9 మంది డాక్టర్లు స్పెషలిస్టులు గైనకాలజిస్ట్ ఆప్తమాలజిస్ట్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసి న్ డెర్మటాలజీ పీడియాట్రిక్స్ సైకియాట్రిస్ట్ డెంటల్ ఈ ఈ ఎన్ టి స్పెషలిస్ట్ […]




