PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి మున్సిపల్ చైర్ పర్సన్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం రోజున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంద్ర – స్వచ్చంధ్ర .ఎస్ ఏ ఎస్ ఏ కార్యక్రమములో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అంశం పై ప్రతి మున్సిపాలిటి నందు కార్యక్రమం నిర్వహించవలసినదిగా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పురపాలకసంఘ కార్యాలయ ఆవరణం నందు మునిసిపల్ చైర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అవినీతి కి ప్రతిరూపం పోచారం మున్సిపాలిటీ

అవినీతిలో అధికారుల స్టైలే వేరు పర్మిషన్ ఒక లెక్క నిర్మాణoమరొకలెక్క ఒక్కో నిర్మాణం దగ్గర లక్షలుముట్టాల్సిందే అవినీతికి పరాకాష్ట పోచారం మున్సిపాలిటీ పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (పోనకంటి ఉపేందర్ రావు ) పోచారం:ఇప్పటివరకు మనం ఎంతోమంది అవినీతి అధికారులను నిత్యం చూస్తూనే ఉన్నాం కానీ పోచారం మున్సిపాలిటీ మాత్రం అవినీతిలో ఆస్కార్ అవార్డు అందుకోవడానికి ముందు వరుసలో ఉంటుంది. రాజకీయ నాయకులతోను దగ్గరి సంబంధాలు నేరుపుతూ వారితో అంట కాగుతూ నిత్యం పోచారం పరిధిలో అవినీతికి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్, నోట్ బుక్స్, పెన్స్ పంపిణీ….

ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ…. పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 21 :- రిపోర్టర్ (కే శివకృష్ణ ) రోటరీ డిస్ట్రిక్ట్ 3150 లో సెప్టెంబర్ మాసం అక్షరాస్యత మాసం కావున ఈరోజు స్థానిక రైలు పేట పార్కు దగ్గర ఉన్న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుని, విద్యార్థులకు, రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల, కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, వారి మనవడు దర్షిక్ సాయి నందన్ సౌజన్యంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాపట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 21:- రిపోర్టర్ (కే శివకృష్ణ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బాపట్ల రైలు పేట మూడో వార్డు నందు పారిశుద్ధ్య కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జెసి గంగాధర్ గౌడ్,, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు జిల్లా జెసి గంగాధర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, జనసేన

HOME

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్”లో చందోలు పోలీసుల శ్రమదానం

మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలి.. చందోలు ఎస్సై మర్రి శివకుమార్.. పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 21 :- రిపోర్టర్ (కే.శివకృష్ణ ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి మూడో శనివారం నిర్వహిస్తున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్” లో భాగంగా శనివారం బాపట్ల జిల్లా చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాలపై చందోలు పోలీస్ స్టేషన్ ఎస్సై మర్రి శివకుమార్ సిబ్బందితో

Scroll to Top