PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ఈరోజు బుధవారం రోజున ఏరుగట్ల మండల కేంద్రంలో రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్న పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, స్థానిక ప్రజానీకానికి 200 మందికి పైగా రాగి జావా పంపిణీ చేయడం జరిగింది. ఒక కార్యకర్తకు అభిమానం ఎలా ఉండాలో ఒక నాయకుడికి అభిమాని ఎలా ఉండాలో నిలువ నెత్తు ఆదర్శం మీరు అన్న అంటే నేనున్నా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏరు గట్ల మండలం గుమ్మిరాల గ్రామం లో అక్రమ ఇసుక రవాణాపై దాడులు 8 ట్రిప్పుల డంపు రెండు టాక్టర్లు సీజ్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో ఎర్రగట్ల మండలం గుమ్మిరాల గ్రామంలో అక్రమ ఇసుక రవాణాపై అధికారుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి మంగళవారము సుమారు రాత్రి 10 గంటల ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో భాగంగా మండల రెవెన్యూ పరిశీలకులు ఆర్ ఐ, గ్రామ రెవెన్యూ సహాయకులు గుమ్మిరియాల గ్రామంలో గస్తీ చేయుచుండగా ప్యాక్స్ గోదాం ప్రాంతంలో అక్రమముగా నిలువచేసిన 8 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాగనూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు అభివృద్ధికి సహకరించాలి

ప్రజా పాలనలో అందరు సమానమే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనంద్ గౌడ్ { పయనించే సూర్యుడు} {ఏప్రిల్8మాగనూర్ } మాగనూర్ మండలంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన సవ్యంగా సాగుతుందని నిజమైన నిరుపేదలు అన్ని విధాలు అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రతి ఒక్క గ్రామాల సర్పంచులు ఆయా పార్టీల నాయకులు సంపూర్ణంగా సహకరించి గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

కడియాల కుంట తండా పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ మరియు డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్ ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా లోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు తమకు ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకొని విద్యార్థులకు బోధిస్తూ తమ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆకస్మిక తనిఖీ ఎంపీడీ ఓ సమయ పాలన పాటించాలి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ప్రతినిధి. గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం గెద్దనపల్లి,కోప్పిగుంట గ్రామ పంచాయతీలను ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు,పంచాయతీలకు సంబందించిన పలు రికార్డులను తనిఖీ చేశారు.ఆయా స్వర్ణ గ్రామ సచివాలయం సిబ్బంది విధిగా సమయ పాలన పాటించాలని,ప్రజనీకానికి నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు,పారిశుధ్యం,మంచినీరు మరియు వీధిదీపాలు వంటి మౌళిక అంశాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక అధికారులతో సమన్వయం చేసుకొని ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు,విధుల నిర్వాహణలో

Scroll to Top