PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిద్దిపేట జిల్లాలోని TGUEEU&CITU యూనియన్ నాయకులను ముందస్తు అరెస్ట్

(సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో తలపెట్టినటువంటి హైదరాబాదులోనిTGSPDCL కంపెనీ ముందు . TGUEEU &CITU ఆధ్వర్యంలో స్పాట్ బిల్డింగ్ కార్మికులకు 30 రోజుల పని కల్పించాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునివ్వడంతో కంపెనీలలో పని చేస్తున్నటువంటి కంపెనీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామాగౌని రవికుమార్ గౌడ్ ని దౌల్తాబాద్ స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇలాంటి అక్రమా అరెస్టులను ఆపాలని వారు కోరడం జరిగింది. ఇలాంటి అరెస్టుల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇష్టానుసారంగా సమయపాలన పాటించని చాయ్ చస్క యాజమాన్యం సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా

చోటాకూర్ మండల్ అందోల్ నియోజకవర్గం పయాణించే సూర్యుడు ఎర్రోళ్ల రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ చౌటకూరు మండల అధ్యక్షులు సింగూర్ ఎక్స్ రోడ్లో గల చాయ్ చస్కా హోటల్ అక్రమ అడ్డగా మారి పోయింది. హోటల్ చుట్టుపక్క ప్రాంతాల్లో టాయిలెట్లు సరిగా లేక నిర్మానుషణంగా ఉన్న ప్రదేశంలో మలమూత్ర విసర్జన జరుగుతుంది. అంతేకాకుండా వ్యర్థ పదార్థాలతో నిండిపోవడం జరిగింది. అసలు ఏమీ పట్టనట్టుగా చూస్తూ పోతున్న అధికారులు.చాయ్ చస్క యజమాన్యంపై వెంటనే ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసి, ప్రజలకు న్యాయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందజేత

(సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్) రాయపోల్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు వికలాంగుల పెన్షన్‌ను రూ.6016కు పెంచాలని, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్‌ను రూ.4016కు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు మాసంపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం మానిఫెస్టోలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు.కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాయపోల్ లో వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్

(సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్) రాయపోల్: ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల రవి మాదిగ ఆధ్వర్యంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లను వెంటనే పెంచాలి. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము” అని హెచ్చరించారు. కార్యక్రమంలో విహెచ్పిఎస్ ఉపాధ్యక్షులు కుమ్మరి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు మంత్రి దామోదర్ నరసింహ ఆహ్వానం..

పయనించే సూర్యుడు తేదీ 20 సెప్టెంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ లో శాలువతో సత్కరించి అమ్మవారి పట్టు వస్త్రాలు లడ్డు ప్రసాదాలు అందజేత. ఆహ్వాన పత్రిక అందజేసిన ఏఐసీసీ కార్యదర్శి అల్లంపూర్ మాజీ శాసనసభ్యుడు డాక్టర్. ఎస్. ఏ. సంపత్ కుమార్. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ఈ నెలలో శ్రీశ్రీశ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ అమ్మవారి దేవస్థానం

Scroll to Top