PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ నందు హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పైనుంచి సూర్యుడు సెప్టెంబర్ 20 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును సూళ్లూరుపేట లోని ” శ్రీ సత్యం జూనియర్ కళాశాల” నందు నిర్వహించడం జరిగింది . ఈ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కలెక్టరేట్ ముందు ధర్నా..

పయనించే సూర్యుడు తేదీ 20 సెప్టెంబర్ శనివారం జోగులంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ప్రజా పాలన దినోత్సవం నాడు గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులకు మరియు అల్లంపూర్ మార్కెట్ దొడ్డప్ప లను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రేట్ ముందు బైఠయించి నిరసన తెలియజేసిన బహుజన సామాజిక వర్గ నాయకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు మంత్రి దామోదర్ నరసింహ ఆహ్వానం..

పయనించే సూర్యుడు తేదీ 20 సెప్టెంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ లో శాలువతో సత్కరించి అమ్మవారి పట్టు వస్త్రాలు లడ్డు ప్రసాదాలు అందజేత.ఆహ్వాన పత్రిక అందజేసిన ఏఐసీసీ కార్యదర్శి అల్లంపూర్ మాజీ శాసనసభ్యుడు డాక్టర్. ఎస్. ఏ. సంపత్ కుమార్.తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ఈ నెలలో శ్రీశ్రీశ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ అమ్మవారి దేవస్థానం జరగబోయే శరణన్నవరాత్రి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కలెక్టరేట్ ముందు ధర్నా..

పయనించే సూర్యుడు తేదీ 20 సెప్టెంబర్ శనివారం జోగులంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ప్రజా పాలన దినోత్సవం నాడు గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులకు మరియు అల్లంపూర్ మార్కెట్ దొడ్డప్ప లను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రేట్ ముందు బైఠయించి నిరసన తెలియజేసిన బహుజన సామాజిక వర్గ నాయకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో ఎం.పీ.పీ. ఉమాదేవి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 20(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణము నందు ఎం.పీ.పీ.ఉమాదేవి తో కలిసి మండల అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి శశికళ, మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఏ.వో. నాగేశ్వర్ రెడ్డి జడ్పీ హైస్కూల్ హెచ్.ఎం సీతారాం ఎం.పీ.టీ.సీ.వెంకట నాయుడు తదితరులు

Scroll to Top