PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టీఎన్జీవోల సంఘం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 కరీంనగర్ న్యూస్ : భారత రత్న, మహానీయ ఇంజనీరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీరింగ్ డేను పురస్కరించుకొని అలాగే కరీంనగర్ జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక టీఎన్జీవోస్ సంఘ భవనంలో టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయిఈ కార్యక్రమం టీఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ వారి […]

తెలంగాణ

జననేత పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల్ ఈరోజు నారాయణఖేడ్ మున్సిపాలిటీ లోని వారి వెంకటేశ్వర థియేటర్ లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జనహృదయనేత ఆపదలోఉన్న అంటే నేనున్నా అని అండగా నిలిచే నేత మన ప్రియతమ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుక సినిమా థియేటర్లు జరుపుకోవడం జరిగింది. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పిసిఆర్ నాయకత్వం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.యువత కీ చేదోడువాదుడుగా

తెలంగాణ

ఎర్రగట్ల మండలం దోంచంద గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినవారు త్వరలో పూర్తి చేసుకోవాలని

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఎర్రగట్ల మండలం లో నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ మరియు ఏర్గట్ల మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులుఈ రోజు సోమవారం రోజున ఏర్గట్ల మండలం దోంచంద గ్రామములో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశానుసారం వెళ్లి పరిశీలించిన మండల గ్రామ

తెలంగాణ

సాలూరలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.

— ఉపాధ్యాయులను సన్మానించిన ఎంఈఓ రాజీ మంజుష.పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రాజీ మంజూష అధ్యక్షత వహించగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మండలంలోని 8 మంది ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.పిఎల్ఎం మేళాలో ప్రతిభా కనబర్చిన ఉపాధ్యాయులకు ప్రశంస పత్రాలను అందించి

తెలంగాణ

మత్తుపదార్థాలపై అవగాహన

చదివే ముద్దు, మత్తు వద్దు సందేశంతో బోధన్‌లో ఏఐపీఎస్యు ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఏఐపీఎస్యు ఆధ్వర్యంలో బోధన్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివే ముద్దు, మత్తు వద్దు” అనే నినాదంతో ప్రత్యేక అవగాహన సెమినార్ నిర్వహించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం విద్యలో ముందంజ వేయాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన

Scroll to Top