PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

గాండ్లపల్లి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ చోరీ

పయనించే సూర్యుడు న్యూస్ 15. 09.2025 సెప్టెంబర్ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలం గాండ్లపల్లి లో వెలసివున్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు స్వామివారి హుండీని పగలగొట్టి డబ్బులు తీసుకోవడం ఆదివారం రాత్రి జరిగింది ప్రతినిత్యం స్వామి వారి ఆలయంలో పూజలు శనివారం ప్రతి ఆదివారం ప్రతి నెలాపౌర్ణమి రోజున అత్యంత వైభవంగా పూజలు జరుగుతాయి సుమారు 500 మంది భక్తులకు ఉచిత […]

తెలంగాణ

శుద్ధ జల నీటికి నోచుకోని ఎస్ జి ఎఫ్ క్రీడాకారులు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 k. శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు, పెబ్బేర్ పట్టణంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించిన ఎస్జీఎఫ్ క్రీడాలు చాలా ఘనంగా నిర్వహించారు కానీ. వచ్చిన క్రీడాకారులకు, స్కూల్ విద్యార్థులకు మాత్రం మున్సిపల్ నీటిని ట్యాంకుల పోసి అదే నీటిని తాగాలని హెచ్చరిస్తున్నారు ఏమని అడిగితే నిధులు లేవు, ఫండ్స్ లేవు గేమ్స్ పెట్టేదే ఎక్కువ అంటే నీళ్లు ఇవ్వల ఎక్కడ నుంచి తేవాలి రోజు పోసేది మున్సిపల్ వాటర్ ఏ కదా

తెలంగాణ

పీజేఆర్ నగర్ లో ఎలాంటి సమస్యఉన్న తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తా: దొడ్ల వెంకటేష్ గౌడ్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి(ఎస్ఎంకుమార్) 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని కలిసి కాలనీలోని పలు సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పీజేఆర్ నగర్ కాలనీ లో త్రాగు నీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందించామని అన్నారు. కాలనీ వాసు లు కోరిన విధంగా వీధి దీపాలు, కొంత

తెలంగాణ

లీకేజ్ పనులను అధికారులతో కలిసిపరిశీలిస్తున్న నార్నే శ్రీనివాసరావు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ ఎం కుమార్ : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపే ట్ మెయిన్ రోడ్, ఓల్డ్ ముంబాయి హైవే సర్వీస్ రోడ్డు వద్ద జరుగుతున్న వాటర్ మెయిన్ లైన్ లీకేజీ పనులను హెచ్ఎం డబ్ల్యు ఎస్ ఎస్ బి ట్రాన్స్మిషన్ అధికా రులతో కలసి పరిశీలిస్తున్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, మెయిన్ రోడ్ సర్వీస్ లైన్ వద్ద జరుగుతున్న

తెలంగాణ

సంక్షేమ పథకాల ఆన్లైన్ సేవలను సిఎస్సి కి కేటాయించాలి

టి సి వి డి ఎస్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపెళ్లి వెంకటేశ్వర్లు.పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ఆన్లైన్ సేవలను సి ఎస్ సి (కామన్ సర్వీస్ సెంటర్ )లకు కేటాయించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపెల్లి వెంకటేశ్వర్లు సోమవారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సిఎస్సి

Scroll to Top