PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

చండూరు మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన .*సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ మండిపాటు .*సాంబశివరావును భేషరతుగా విడుదల చేసి.. కేసులను ఎత్తివేయాలని డిమాండ్ . పయనించే సూర్యుడు న్యూస్ చండూరు సెప్టెంబర్ 16 .ఖమ్మం జిల్లాకు చెందిన జర్నలిస్ట్ సాంబశివ రావుపై అక్రమ కేసును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజగా చండూరు మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున […]

తెలంగాణ

యూరియాను పక్కదారి పట్టించిన ఎమ్మెల్యే గన్‌మెన్‌ ఆలస్యంగా వెలుగులోకి..

పయనించే సూర్యుడు న్యూస్ మిర్యాలగూడ సెప్టెంబర్ 16. యూరియా డిమాండ్‌ను ఆసరాగా తీసుకొని ఓ ఎమ్మెల్యే గన్‌మెన్‌ నేరుగా మార్క్‌ఫెడ్‌ అధికారికి ఫోన్‌ చేసి ఎమ్మెల్యే పేరు చెప్పి సార్‌ చెప్పిండంటూ.. ఓ లారీ యూరియాను పక్కదారి పట్టించిన సంఘటన మిర్యాలగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్‌ నాగూనాయక్‌ 15 రోజుల క్రితం మార్క్‌ఫెడ్‌ డీఎంకు ఫోన్‌ చేసి ఎమ్మెల్యే సార్‌ బిజీగా ఉన్నారని ఓ లారీ లోడు

తెలంగాణ

పోక్సో కేసులో దోషికి 21 ఏళ్ల జైలు శిక్ష .. తీర్పు వెల్లడించిన పోక్సో కోర్టు

పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ సెప్టెంబర్ 16. ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి కేసులో నల్లగొండ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. దోషికి 21 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.30 జరిమానా విధించింది. 2018, ఫిబ్రవరిలో చిట్యాల పోలీసు స్టేసన్‌లో ఈ ఘటనపై కేసు నమోదయింది. 2022 నుంచి నల్లగొండ పోక్సో కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

తెలంగాణ

బాధితునికి ఆర్థిక సహాయం

బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కానుగుల జోగయ్య పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 15 2025, నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి : వెల్దండ మండల కేంద్రానికి చెందిన కొప్పు నర్సింహ ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై హార్ట్ స్టోక్ రావడం జరిగింది. హైదరాబాద్ లోని ఒక్క హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి రావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కానుగుల జోగయ్య ఆదివారం బాధితుని పరామర్శించి 5000 రూపాయలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారతదేశానికి భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16(వైరా నియోజకవర్గ రిపోరర్ ఆదూరి ఆనందం ) భారతదేశానికి భారతరత్న మోక్షగుండం మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చాలా అమోఘమని, వైరా పట్నంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్యల్.నవీన జ్యోతి తెలిపారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా, భారత ప్రభుత్వం మోక్షగుండా విశ్వేశ్వరయ్య సేవలను గుర్తించి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ డే గా నిర్వహిస్తున్నారు అని తెలిపారు కళాశాల ఒకేషనల్ విభాగ విద్యార్థులు ,అధ్యాపకులు ఏర్పాటుచేసిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య

Scroll to Top