PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అనారోగ్యంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం.

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రవణ్ కుమార్ బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన మాల రాములు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్ కి చికిత్స నిమిత్తమై తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండడం, ఆర్థిక స్తోమత లేకపోవడంతో కుటుంబంలోని యజమాని మరణించడం తో ఏమి తోచని దీనస్థితుల్లో భార్య పిల్లలు ఎదురుచూస్తున్నా అంత్యక్రియలు జరపడానికి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

త్రిబుల్ ఆర్ పనులు వేగవంతం చెయ్యండితెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

త్రిబుల్ ఆర్ భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కట్టిస్తాము ప్రతిపక్షల చెప్పిన మాటలు వినకండి పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు కొండపూర్ మండలం సంగారెడ్డి జిల్లా 16 సెప్టెంబర్ 2025 తెలంగాణ సంగారెడ్డిజిల్లా కొండాపూర్ మండలం పరిధిలోని త్రిబుల్ ఆర్ భూములను కోల్పోయిన నష్టపరిహారం కట్టిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది విషయం ప్రతిపక్ష చెప్పిన మాటలు భూములు కోల్పోయిన రైతులకు కచ్చితంగా నష్టపరిహారం ఇస్తాము నాయకులందరికీ తెలిసింది భూములు కోపైన రైతులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ.

పయనించే సూర్యుడు న్యూస్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల పరిధిలోని పెద్ద పేట గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన తెలుగుదేశం నాయకులు, రెవిన్యూ అధికారులుఈ సందర్భంగా మాజీ ఎం.పీ.పీ .వేలూరు రంగయ్య మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కొత్త పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నామని తెలిపారు. “దీపం” పథకం, “తల్లికి వందనం”, “స్త్రీ శక్తి”, “అన్నదాత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉల్లాసంగా ఉత్సాహంగా..పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ ) సెప్టెంబర్, 15:- వాళ్లంతా 23 సంవత్సరాల క్రితం వరకు కలిసి ఆడారు, కలిసి చదివారు కలిసి కష్టసుఖాలు పంచుకున్నారు. వాళ్లంతా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001-02 సంవత్సరంలో పదో తరగతి పూర్తయ్యాక ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు, అనేక విధులు నిర్వహణలకు దూర దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. తమ చిన్నతనం నుండి 10 సంవత్సరాల పాటు కలిసి ఆడి పాడి చదువుకున్న వారంతా 20

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సెలవు దినాల్లో తరగతులు నిర్వహించిన శ్రీ చైతన్య పాఠశాలపై విచారణ

చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని, డిఎస్ఎఫ్ , ఆర్ పి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్. పయనించే, సూర్యుడు సెప్టెంబర్ 16, ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా…. డి ఎస్ ఎఫ్, ఆర్ పి ఎస్ ఎఫ్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ ధర్నా ను ఉద్దేశించి డిఎస్ఎఫ్ జిల్లా

Scroll to Top