PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థుల ప్రతిభ

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు స్టేట్ లెవెల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ 2025 ఛాంపియన్షిప్ షాద్నగర్ లో జరిగిన పోటీలలో నంది అవార్డు గ్రహీత అహ్మద్ ఖాన్ (బ్రూస్లీ )మాస్టర్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి ఛాంపియన్షిప్ మరియు మెడల్స్ సాధించారు. మొదటి స్థానంలో గోల్డ్ మెడల్ గెలిచిన విద్యార్థులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూర్య భాయ్‌దెబ్బకు..పాక్ కెప్టెన్ మైండ్ దొబ్బింది..

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత, సంఘర్షణ వాతావరణంలో, రెండు జట్లు ఆసియా కప్ 2025లో తలపడ్డాయి.పహల్గామ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి క్రికెట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌ను దారుణంగా ఓడించడమే కాకుండా, మ్యాచ్ తర్వాత ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశానికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నరసింహపురంలో ఘనంగా పచ్చ పండుగ నిర్వహించడం జరిగింది గ్రామ పూజారి,ముచ్చిక సింగయ్య, గ్రామ పటేల్, ముచ్చిక ప్రసాద్,బాలకృష్ణ

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం నరసింహపురం గ్రామంలో ఘనంగా పచ్చ పండుగ నిర్వహించడం జరిగింది. నరసింహపురం గ్రామంలో గ్రామ పూజారి మరియు గ్రామ పటేల్ మాకు ప్రత్యేకమైన పండుగలో పండుగ పచ్చ పండుగ అని తెలియపరిచారు, ఈ పండుగ ప్రాముఖ్యత ముందుగా ఆ గ్రామంలో గ్రామ దేవతలను శుభ్రం చేస్తారు పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత పూజాలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవతలకు నైయ్ వైద్యాలు సమర్పిస్తారు, అప్పుడు గ్రామ పూజారి తో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోండ్వానా రాజ్యాన్ని పరిపాలించింది ఆదివాసి గోండ్ రాజులు:ఆదివాసీపార్టీ

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 15 గోండ్వానా ఆదివాసీ రాజ్యాన్ని పరిపాలించింది ఆదివాసి గోండ్ రాజులని,ఆదివాసీ గోండ్ రాజులు చరిత్ర ప్రపంచానికి తెలపక పోవడం బాధకరమని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ఆవేదన వ్యక్తం చేశారు.భారత దేశ చరిత్రలో మౌర్యులు,గుప్తులు,పీష్వాలు,మరాఠాలు,కాకతీయులు,పల్లవులు,చాళుక్యులు,రాష్ట్రకూటులు,విష్ణుకుండినులు,మొఘలాయిలు,శాతావాహనులు మొదలగు రాజవంశాల చరిత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అదే స్థాయి ప్రాధాన్యత ఆదివాసీ గోండ్ రాజులకు కూడా ఉంది.మధ్య భారతదేశంలో గోండ్ ఆదివాసీ రాజుల పాలన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసీల సమస్యలకు రాజ్యాంగ పరిష్కారం కావాలి:ఆదివాసీపార్టీ

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 15 దేశంలో ఆదివాసీల సమస్యలకు రాజ్యాంగ పరిష్కారం కావాలని భారత రాష్ట్రపతి,ప్రధానమంత్రి,ఆంధ్రప్రదేశ్ గవర్నర్,ముఖ్యమంత్రులకు జిల్లా కలెక్టర్ ద్వారా వినతిపత్రాన్ని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిల్లో ప్రసాద్ రావు అందించారు.దేశ వ్యాప్తంగా అబోరిజినల్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతి, ప్రధాని,గవర్నర్,ముఖ్యమంత్రులకు జిల్లా కలెక్టర్లు ద్వారా వినతిపత్రం దించారు.వినతిపత్రంలో వివరాల్లోకి వెళ్తే సుప్రీంకోర్టులో కైలాస్ వర్సెస్

Scroll to Top