PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాపుల ముందు కొత్త బోర్డులు పెట్టాల్సిందే.. జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం కీలక ఆదేశాలు

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ముడు వందల యాభై కి పైగా వస్తువులపై భారీగా తగ్గిన జీఎస్టీ ప్రతి దుకాణంలో కొత్త పన్ను రేట్ల బోర్డు తప్పనిసరి ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు నాలుగు నుంచి రెండుకు తగ్గిన పన్ను శ్లాబులు నిబంధనలు పక్కాగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశం వినియోగదారులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైల్వే స్టేషన్ రోడ్డు ను ఆక్రమించుకుంటూ వస్తున్న దుకాణాలు ప్రైవేట్ వాహనాలకి పార్కింగ్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ రోడ్డు పర్యవేక్షణ కరువై అక్రమాలకు గురై రాకపోకలు ఇబ్బంది కలిగిస్తూ ఎక్కడ చూసినా వెహికల్ పార్కింగ్ పార్కింగ్ చేసి ఈ రోడ్డును జిల్లా పరిషత్ రోడ్డుగా ఉన్నందువలన ఏమో పరివేక్షణ కరువై మునిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈ వార్డ్ కౌన్సిలర్ చనిపోయి మూడు సంవత్సరాల అయినా ఈ వార్డుకు ఎన్నికలు నిర్వహించలేదు వార్డ్ కౌన్సిలర్ లేని వీధి పరిస్థితి

తెలంగాణ

బచ్చన్నపేట నూతన ఎంపీడీవోని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 14, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన రూమావత్ మమతని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సత్కరించారు. ప్రజల సమస్యలపై ఎప్పుడు అందుబాటులో ఉండాలని న్యాయం జరిగే విధంగా చూడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యానాధ్ మరియు మండల ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, కొడవటూరు దేవస్థాన చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, మాజీ మార్కెట్

తెలంగాణ

దళిత రణభేరి గోడ పత్రికలను విడుదల చేస్తున్న బీఎస్పీ నాయకులు

*బి.ఎస్.పి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాసులు *దళిత రణభేరిని జయప్రదం చేయండి పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 న్యూస్ శింగనమల ప్రభుత్వాలు పాలకులు మారుతున్న దళితులపై దాడులు ఆగలేదని వీటిని నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దళిత రణభేరి సభను జయప్రదం చేయాలని, శింగనమలమండల కేంద్రంలో బిఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా అడ్వైజర్ కమిటీ సభ్యుడు బి శ్రీనివాసులు, శింగనమల నియోజకవర్గం ఇన్చార్జి రమేష్ లు గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,

తెలంగాణ

టీబీ రోగులకు పోషక విలువలు గల సరుకుల వితరణ.

సరుకులను అందిస్తున్న డాక్టర్ రాజ్ కుమార్. పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్ర పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిక్షయ్ పోషణ యోజన కింద టీబి రోగులకు పోషక విలువలతో కూడిన సరుకులను మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం టిబి రోగులకు వితరణ చేశారు.సాలూర మండల పరిధిలో 9 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు వెల్లడించారు.9 మంది టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత

Scroll to Top