PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్

భక్తులకు మొక్కలు పంపిణీ చేసినహైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్నార్నె శ్రీనివాస రావు.

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి కుమార్ : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవా లయంలో స్వచ్ వాయు దివాస్, వన మహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా దేవాలయంలో సుదర్శన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి,అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు మొక్క లు పంపిణీ చేసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… జిహెచ్ఎంసి వారి ఆధ్వర్యంలో […]

తెలంగాణ

స్పిరిట్ మూవీ నిర్మాత నరసమ్మ వెంకటేశ్వర్లు ను సన్మానించినశ్రీశైలం యాదవ్.

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 13 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి కుమార్ : మరొకసారి తన మానవత్వని చాట్టుకు న్నా ఇండియన్ యూత్ కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ మారమోని శ్రీశైలం యాదవ్ ట్రూ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా పరిచయమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరి నో చేరదీస్తూ ఎందరికో ధైర్యమే ఇవ్వడం కాకుండా ఒక పేద రైతు కుటుంబ నికి చెందిన స్పిరిట్ మూవీ నిర్మాత ఐన

తెలంగాణ

పయనించే సూర్యుడు రిపోర్టర్ కి అరుదైన గౌరవం

పయనించే సూర్యుడు రిపోర్టర్ పాండు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం వట్టిపల్లి మండలం దుద్యాల గ్రామానికి చెందిన బోయిని పాండు తండ్రి లింగమయ్య అను వ్యక్తికి దేశ రాజధాని ఢిల్లీలో 13/9/2025నడు అరుదైన గౌరవం దక్కింది ఉమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవ పురస్కార అవార్డుతో పాటు అరుదైన డాక్టరేట్ బిరుదు దక్కడం ఎంతగానో అభినందించాల్సిన విషయం అయితే తనదైన శైలిలో సేవా చేయడం అనే భావన తన చిన్నప్పటి నుంచి కలగడం వల్ల ఈరోజు

తెలంగాణ

గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించి నాయకులు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు జ్వరాలు వ్యాపించిన సమాచారం తెలియడంతో వెంటనే స్పందించిన స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తమ పార్టీ నేతలను గురుకుల పాఠశాల వద్దకు పంపించారు.మంత్రి ఆనం ఆదేశాలతో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు గురుకుల పాఠశాల వద్దకు చేరుకొని విద్యార్థులకు వ్యాపించిన జ్వరాలపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను అడిగి

తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంచ వెంకట్ రెడ్డి అన్నారు. పంచ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీ అభివృద్ధి పథకాలు, పార్టీ చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్తూ గతం లో 10ఏండ్లు టిఆర్ఎస్ పార్టీ చేసిన నయవంచన

Scroll to Top