PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వరరావు నాతవరం పిఎస్ కు బదిలీ-యువతను క్రీడల వైపు మళ్లించి, ఉద్యోగాలకు ప్రోత్సహించిన తారకేశ్వరరావు

పయనించే సూర్యుడు న్యూస్. సెప్టెంబర్ 14. (గొలుగొండ మండల ప్రతినిధి ఎన్. చిరంజీవి) గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వై.తారకేశ్వరరావు బదిలీపై ప్రజలు స్పందించారు. ఆయనను నాతవరం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. నేరాల నియంత్రణలో కఠిన వైఖరిని అవలంబించిన తారకేశ్వరరావు దొంగతనాలు, చైన్ స్నాచింగ్, గంజాయి రవాణా వంటి నేరాలను అరికట్టడంలో విశేష కృషి చేశారు. రాత్రి పూట పెట్రోలింగ్ పెంచడం, అనుమానితులను విచారించడం, పాత నేరస్తులపై నిఘా ఉంచడం వంటి చర్యలతో […]

HOME

కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వరరావు నాతవరం పిఎస్ కు బదిలీ యువతను క్రీడల వైపు మళ్లించి, ఉద్యోగాలకు ప్రోత్సహించిన తారకేశ్వరరావు

పయనించే సూర్యుడు న్యూస్. సెప్టెంబర్ 14. (గొలుగొండ మండల ప్రతినిధి ఎన్. చిరంజీవి) గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వై.తారకేశ్వరరావు బదిలీపై ప్రజలు స్పందించారు. ఆయనను నాతవరం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. నేరాల నియంత్రణలో కఠిన వైఖరిని అవలంబించిన తారకేశ్వరరావు దొంగతనాలు, చైన్ స్నాచింగ్, గంజాయి రవాణా వంటి నేరాలను అరికట్టడంలో విశేష కృషి చేశారు. రాత్రి పూట పెట్రోలింగ్ పెంచడం, అనుమానితులను విచారించడం, పాత నేరస్తులపై నిఘా ఉంచడం వంటి చర్యలతో

HOME

బీవీ. మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా తోపుడు బండి అందజేత

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 14 ఎమ్మిగనూరు రిపోర్టర్ భాస్కర్ ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు సైడ్ పండ్ల వ్యాపారం చేసే సుభద్రమ్మకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి బీవీ. మోహన్ రెడ్డి జ్ఞాపకార్థంగా జీవన ఉపాధి కొరకు తోపుడు బండి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం బీవీ కుటుంబం ఎల్లప్పుడు కృషి చేస్తామని తెలిపారు. పట్టణంలో వీధి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెగా జాతీయ లోక్ అదాలత్

పయనిoచే సూర్యుడు సెప్టెంబర్ 13 మధిర న్యూస్ మధిర కోర్టు ప్రాంగణం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరం అయ్యాయని మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ శ్రీమతి ఎన్. ప్రశాంతి తెలియజేసారు. ఇందులో భాగం గా 2 బెంచీలు ఏర్పటు చేయబడ్డాయి. లోక్ అదాలత్ లో బాగం గా మామా కోడలైన లంక రాధా మరియు లంక వెంకటేశ్వర్లు మద్య భూ తగాధ ని పరిష్కరించి అవార్డు కాపీ అందజేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మనస్థాపంతో మూసాపేట్ గ్రామంలో యువకుడు బావిలో పడి మృతి

పయనించే సూర్యుడు: సెప్టెంబర్ 13 పెద్ద శంకరం పెట్ మండలం మెదక్ జిల్లా.( రిపోర్టర్ జిన్నా అశోక్) మెదక్ జిల్లా శంకరంపేట-ఎ మండలం ముసాపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ముసాపేటకు చెందిన బైకాని గంగమేశ్వర్ (18) అనే యువకుడు బావిలో మృతదేహంగా కనుగొనబడ్డాడు.ఫిర్యాదుదారు బైకాని దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం, గంగమేశ్వర్‌కు దాదాపు 1½ సంవత్సరాల క్రితం టేక్మల్ మండలం హసన్మొహమ్మద్‌పల్లె గ్రామానికి చెందిన ఎక్కల మానసతో వివాహం జరిగింది. ఆ వివాహానంతరం గంగమేశ్వర్‌ను

Scroll to Top