PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సమావేశం.

పయనించే సూర్యుడు న్యూస్ మందమర్రి మండల ప్రతినిధి. బొద్దుల భూమయ్య… కెమికల్ & ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో ఉద్యోగ భద్రతపై అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామును కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.అని తెలుపుటకు సంతోషిస్తున్నాము.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పరిశ్రమల్లో సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వాలని మేనేజ్మెంట్‌పై దృష్టి సారించారు.పాశమైలారం సిగాచి ప్రమాదం అందరికీ పాఠం కావాలని, కేవలం ₹20 లక్షలతోనే ఆ ప్రమాదం నివారించవచ్చని, కానీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్మశాన వాటిక ప్రాగణంలో అక్రమంగా చెట్లు నరికివేత

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన* పయనించే సూర్యుడు న్యూస్ 14 సెప్టెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ స్మశాన వాటిక ప్రాంగణంలో దుండగులు అక్రమంగా చెట్లు నరికివేత ఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని స్మశాన వాటికలో జరిగింది.అక్రమంగా నరికిన చెట్లను తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఐదు నుండి ఆరు సంవత్సరాల చెట్లను నరికి,కలపను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు.ఇన్స్పెక్టర్ వనిత మాట్లాడుతూ అనుమతులు లేకుండా చెట్లను నరికి వేస్తే వారిపై కఠిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లక్ష్య సాధనకు ప్రణాళిక కలిగి ఉండండి హ్యూమన్ రైట్స్ సొసైటీ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14(వైరా నియోజకవర్గ రిపోర్టర్ ఆదూరి ఆనందం ) పెనుబల్లి మండల పరిధిలో గల కుప్పెనకుంట్ల, ముత్తగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో బహుజన అభ్యుదయ సేవా సమితి మరియు అనుబంధ సంస్థ అయిన హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ నేషనల్ మహిళా అధ్యక్షురాలు ఆదూరి మణి అధ్యక్షతన మానవ హక్కులు- చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం మాట్లాడుతూ మానవ హక్కులలో పొందుపర్చిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జమ్మికుంటలో జ్యూడిషల్ కోర్టుల కోసం న్యాయవాదుల కదలిక

జమ్మికుంటలో కోర్టుల కోసం బలమైన డిమాండ్ – హైకోర్టుకు మెమోరాండం సమర్పించిన న్యాయవాదులు పయనించే సూర్యుడు/ సెప్టెంబర్ 14/ దిడ్డి రాము/ జమ్మికుంట రూరల్) జమ్మికుంట పట్టణంలో కోర్టుల స్థాపన కోసం న్యాయవాదులు ఒక గొప్ప కదలిక ప్రారంభించారు. ప్రజలకు సమీపంలోనే న్యాయం అందించాలనే ఉద్దేశ్యంతో, హుజురాబాద్‌లో ఉన్న సెకండ్ అడిషనల్ కోర్టును జమ్మికుంటలో స్థాపించాలంటూ హైకోర్టు న్యాయమూర్తి, కరీంనగర్ జిల్లా పోర్ట్‌ఫోలియో ఇన్‌చార్జి జడ్జి ఎన్. తుకారం జి కి మెమోరాండం సమర్పించారు. హైదరాబాద్‌లోని హైకోర్టు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలానగర్ తహసిల్దార్ ఎస్సై చేతుల మీదుగా ఫోటో ఎక్స్పో పోస్టర్ విడుదల

బాలానగర్ మండలం ఫోటో&వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మండల తాసిల్దార్ మరియు SI చేతుల మీదుగా ఫోటో ఎక్స్పో పోస్టర్ రిలీజ్…. బాలానగర్ మండలం జడ్చర్ల తాలూకా పయనించే సూర్యుడు సెప్టెంబర్ 12 బాలానగర్ మండలా రిపోర్టర్ ఆర్ కృష్ణ ఈరోజు బాలానగర్ మండలం కేంద్రంలో మండలఫోటో & వీడియో గ్రాఫర్ అసోసియేషన్ తరపున మండల తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మరియు SI లెనిన్ గౌడ్, అధికారుల చేత ఈ నెల 19,20,21లో హైదరాబాదులో జరుగుతున్నటువంటి

Scroll to Top