PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గీతకార్మికుల పింఛన్ కోసం వినతిపత్రం

50 ఏళ్లు దాటిన గీతకార్మికుల జీవనం దయనీయ స్థితి ప్రభుత్వ నిర్లక్ష్యం భరించలేనిదిగా మారింది పింఛన్ హక్కు కోసం ఉద్యమ స్వరం పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ గీతకార్మికుల పింఛన్ కోసం గొంతెత్తారు. గీతకార్మికుల సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది గీతకార్మికులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మున్సి పల్ కమిషనర్ బి నాగరాజును కలిసి, 50 సంవత్సరాలు పైబడిన గీతకా ర్మికులకు తక్షణం పింఛన్ సౌకర్యం కల్పించాలని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేనేత జోలి శాఖ ప్రదర్శన ను ప్రారంభించిన

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 కరీంనగర్ న్యూస్.: చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చేనేత ప్రదర్శన అమ్మకం కోర్టు చౌరస్తాలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపంలోఈ రోజు ప్రారంభించారుజిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత వస్త్రాలకు ఆదరణ ఎప్పటికీ తగ్గదని అన్నారు చేనేత కళాకారుల నైపుణ్యం ఇక్కడ ప్రదర్శించిన వస్త్రాల్లో కనిపిస్తున్నదని తెలిపారు ఈ సందర్భంగా పలు స్టాళ్లను సందర్శించి చేనేత వస్త్రాలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేనేత జోలి శాఖ ప్రదర్శన ను ప్రారంభించిన

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 కరీంనగర్ న్యూస్.: చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చేనేత ప్రదర్శన అమ్మకం కోర్టు చౌరస్తాలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపంలోఈ రోజు ప్రారంభించారుజిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత వస్త్రాలకు ఆదరణ ఎప్పటికీ తగ్గదని అన్నారు చేనేత కళాకారుల నైపుణ్యం ఇక్కడ ప్రదర్శించిన వస్త్రాల్లో కనిపిస్తున్నదని తెలిపారు ఈ సందర్భంగా పలు స్టాళ్లను సందర్శించి చేనేత వస్త్రాలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చిత్రపటానికి పాలాభిషేకం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 లక్ష్మీదేవి పల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవి పల్లి మండలం , హేమచంద్రపురం నుండి అనిశెట్టిపల్లి ఇల్లెందు రోడ్డు వరకు రెండు కిలోమీటర్ల రోడ్డు మరియు ముర్రేడు వాగు పై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన సందర్భంగా శుక్రవారం హేమచంద్రపురం లో రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిపిఐ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గంగారం గ్రామపంచాయతీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అధికారుల తీరు

పంచాయతీ కార్యదర్శిల పంచాయతీ వాళ్లకం సంతకాలకే పరిమితం గంగారం గ్రామాల సమస్యలు పట్టవా గ్రామ ప్రజలు అడిగిన ప్రింట్ మీడియాలో వార్తలు రాసిన అధికారులు పట్టించుకోవడం లేదు రోజు పంచాయితీ కార్యాలయంలో కుర్చీలో కూర్చొని కాలక్షేపం గాడుపుతున్నారు శుద్ధి లేని మురికి కాలువలు నాలుగు సంవత్సరాలుగా మంచి నీరు అందించడానికి విధి దీపాలు వేయడానికి అధికార యంత్రాంగం పోయిన ప్రజలకు ముచ్చట్లు చెప్పాడు తప్ప పనిచేయడంలో మాత్రం ఏమాత్రం ముందడుగు వేయడం లేదు ప్రజలు అనారోగ్యం పాలైన

Scroll to Top