PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వరి నాట్లు వేసి యూరియా కోసం ఎదురుచూపులు

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 11 అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు, మండలం, చట్టి గ్రామపంచాయతీలో రైతులు వరి నాట్లు వేసిన తర్వాత వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూసే రోజులు పోయి ఇప్పుడు నాట్లు వేసి యూరియా బస్తాలు ఎప్పుడు వస్తాయని ఎదురుచూసే పరిస్థితి, గ్రామాలలో ప్రతి ఒక్క రైతు వరి నాట్లు వేసి ఒకపక్క వరదల భయం మరోపక్క యూరియా దొరక రైతులు పడుతున్న బాధలు వర్ణాతితం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 11 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నాయుడుపేట లోని “ప్రభుత్వ డిగ్రీ కళాశాల” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పిడుగుపాటు గురైన బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా..

పయనించే సూర్యుడు తేదీ 11 సెప్టెంబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కేంద్రంలోని భూంపూరం మరియు పులికల్ గ్రామస్తులు పిడుగుపాటుకు గురై ముగ్గురు చనిపోయిన సంగతి తెలుసుకొని గద్వాల జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ లో వారి భౌతిక గాయాన్ని సందర్శించి నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాత్రమే ఆచారి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసు అల్లంపూర్ మార్కెట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టులే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగింపు..

పయనించే సూర్యుడు తేదీ 11 సెప్టెంబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా లో నిర్బంధాలతో ప్రజాపాలనను కొనసాగింప లేవు బి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పుల్లయ్య ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కులను కాలరాయడమే కాంగ్రెస్ ప్రజా పాలన.బి ఆర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు గ్రూప్ -1 నియమాకాలలో జరిగిన అవకతవకల పైన నిరసన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయఅవార్డు గ్రహీత వేణుగోపాల్ సార్ కు సన్మానం

(సూర్యుడు సెప్టెంబర్ 11 రాజేష్) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ వేణుగోపాల్ సార్ గారికి సూరంపల్లి మాజీ సర్పంచ్ తోడంగి అనసూయ రాములు ముదిరాజ్ గారు మాజీ ఉప సర్పంచ్ లావణ్య వెంకటేశం ముదిరాజ్ గారు మరియు మాజీ ఎంపిటిసి భీమయ్య గారు సత్యం గారు చిరు సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు ఇంకా ముందు ముందు అనేక అవార్డులు తేవాలని సూరంపల్లి మండల స్థాయిలో మొదటి

Scroll to Top