PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎస్కార్ట్ కంపెనీ వారి కఫీశ్వర్ టాక్టర్ఉచిత క్యాంపు ససర్వీస

(సూర్యుడు సెప్టెంబర్ 11రాజేష్) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రంలో ఈరోజు ఎస్కార్ట్ కంపెనీ వారు కఫీశ్వర టాక్టర్స్ పవర్ ట్రాక్ షోరూమ్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ గ్రామంలో దుర్గమ్మ గుడి ఎదురుగా వడ్ల బిటి పోలీస్ స్టేషన్ దగ్గర ఉచిత సర్వీస్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దౌల్తాబాద్ గ్రామ మండల పరిసరాల ప్రాంతంల నుండి పవర్ ట్రాక్ ట్రాక్టర్ల యజమానులు సుమారుగా 50 నుండి 60 టక్టర్ యజమానులు ఇట్టి క్యాంపుకు వచ్చి తమ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పిడుగుపాటు గురైన బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా..

పయనించే సూర్యుడు తేదీ 11 సెప్టెంబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కేంద్రంలోని భూంపూరం మరియు పులికల్ గ్రామస్తులు పిడుగుపాటుకు గురై ముగ్గురు చనిపోయిన సంగతి తెలుసుకొని గద్వాల జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ లో వారి భౌతిక గాయాన్ని సందర్శించి నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాత్రమే ఆచారి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసు అల్లంపూర్ మార్కెట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

క్వారీ వల్ల నష్టపోతున్న బాధితులు కోరితేనే ఆదివాసి సంక్షేమ పరిషత్ వారికి అండగా నిలబడింది.*డబ్బులు ఇచ్చి ప్రజల్ని మార్చగలరేమో చట్టాల్ని మార్చలేరు.!

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 11 గురువారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ సభ్యులు రంపచోడవరం మండలం నరసాపురం గ్రామం లో గల క్వారీ వల్ల నష్టపోతున్న బాధితులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కొంతమంది నాన్ ట్రైబల్స్ నరసాపురం గ్రామస్తులను రెచ్చగొట్టి నిరంతరం ఆదివాసి సమాజం కోసం పాటుపడుతున్న ఆదివాసి సంక్షేమ పరిషత్ పై తప్పుడు ఆరోపణ చేయించడం సరికాదని, క్వారీ వలన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టులే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగింపు..

పయనించే సూర్యుడు తేదీ 11 సెప్టెంబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా లో నిర్బంధాలతో ప్రజాపాలనను కొనసాగింప లేవు బి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పుల్లయ్య ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కులను కాలరాయడమే కాంగ్రెస్ ప్రజా పాలన.బి ఆర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు గ్రూప్ -1 నియమాకాలలో జరిగిన అవకతవకల పైన నిరసన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పరిశుధ్య కార్మికులకు కంటి పరీక్షలు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 10( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట పురపాలక సంఘం కార్యాలయంలో ఈరోజు అనగా బుధవారం 10.09.2025న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్, సూళ్లూరుపేట వారిచే సూళ్లూరుపేట పురపాలక సంఘంలో పనిచేయుచున్న పరిశుధ్య కార్మికులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మున్సిపల్ సిబ్బంది ఉచితముగా కంటి వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్, సూళ్లూరుపేట వారికి

Scroll to Top