PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

భీంగల్ పురపాలక కార్యాలయం నందు మంగళవారం ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలోకాళోజీ కేవలం కవి మాత్రమే కాదు, సమాజ సంస్కర్త, విప్లవకారుడు, విద్యా రంగంలో అగ్రగామి.”జీవో జీవస్య జీవనం” అనే తత్వాన్ని జీవితంలో ఆచరించిన మహనీయుడు.ఆయన కవిత్వంలో దేశప్రేమ, సామాజిక న్యాయం, మానవత్వం లాంటి విలువలు గుండెల్లో మంట రేపాయి.”కరిగిందే కాలం”, “అగ్ని స్రవంతి” లాంటి కృతులతో తెలుగు సాహిత్యానికి కొత్త దిశను చూపించారు.బాల్యవివాహాలకు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు.విద్యా రంగంలో ఆధునికీకరణకు […]

తెలంగాణ

వెంటాడుతున్న యూరియా కష్టాలు రైతులకు

యూరియా కొరకు బారులు తీరిన రైతులు పయనించే సూర్యుడు: సెప్టెంబర్ 9 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్ )మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఉదయం నుండి ఎండలో నిలబడి ఒక సంచీ యూరియా కోసం వేచి చూస్తున్న దృశ్యం గ్రామీణ ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది.విత్తనాలు వేసిన పంటలకు ఎరువులు తక్షణం అవసరం అయిన పరిస్థితుల్లో, రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి రావడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలల త్రిశూల్ గణేష్ లడ్డు ను కైవసం చేసుకున్న మందు ముళ్ళ సుధాకర్ గుప్తా

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బాలల త్రిశూల్ గణేష్ లడ్డూ వేలం పాటు గణేష్ వద్ద భారీగా లడ్డు వేలంపాట్లు లో 51,000 రూపాయలతో మందు ముళ్ళ. సుధాకర్ గుప్త గెలుచుకున్నారు రెండో లడ్డు గుండ్ల రాజేశ్వర్ రెడ్డి పది వేల రూపాయలతో గెలుచుకున్నారు మేడ్చల్ టౌన్ బాలాజీ నగర్ లో మొట్టమొదటిసారిగా చిన్నారుల గణేష్ వద్ద లడ్డు వేలం పాటు భారీ ఎత్తున జరిగినది కాలనీలో పిల్లలు

తెలంగాణ

మండల స్థాయి ఉత్తమ ఉపధ్యాయురాలు అవార్డుఅందుకున్న జి విజయలక్ష్మీ

ఎమ్ ఈ ఓ సుధాకర్ ఆధ్వర్యంలో ఘన సన్మానం పయనించే సూర్యుడు సెప్టెంబర్ 6,మహబూబ్ నగర్ జిల్లారాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్ రాజాపూర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రాయపల్లి గ్రామ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి కి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అవార్డు ప్రధానం చేస్తూ ఘనంగా సన్మానించారు. సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా మండల స్థాయిలో ఎంపికయ్యిన ఉత్తమ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు సన్మానం చేసారు.ఎం ఈ ఓ మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చిడుమూరు సచివాలయం లో సర్పంచ్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి గ్రామ సభ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ సెప్టెంబర్ 6 అల్లూరి సీతారామారాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చిడుమూరు పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి గ్రామ సభ చిడుమూరు సర్పంచ్ కాక అరుణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, గ్రామాలలో ఎటువంటి అవక తకవలు లేకుండా చూడాలని,అలాగే 2025-2026 సoవత్సరానికి గాను పనులను గుర్తించలని అధికారులు వివరించండి జరిగింది. ఈ కార్యక్రమంలో చిడుమూరు సర్పంచ్ కాక అరుణకుమారి, పేసా కమిటీ చైర్మన్ పిసం దూలయ్య, మాజీ సర్పంచ్

Scroll to Top