PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

(సూర్యుడు సెప్టెంబర్ 6 రాజేష్) దౌల్తాబాద్, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని జిఎస్టి స్లాబ్ లను తక్కువ చేశారని దీనితో నిత్యవసర వస్తువులను మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. నిత్యవసర వస్తువులపై సామాన్యులకు జీఎస్టీ తగ్గించడం వల్ల నిరుపేద సామాన్య ప్రజలకు ఎంతో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాపారాయుడు నగర్ కాలనీ వినాయక లడ్డూ కైవసం చేసుకున్న చౌదరి నర్సింగ్ రావు

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 6 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి పాపారాయుడు నగర్ కాలనీ సొసైటీ కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన గణపతి మండపం వద్ద లడ్డు వేలం పాటలో లడ్డును ఒక లక్ష పది హెడు వేల రూపాయలకు కైవసం చేసుకున్న చౌదరి నర్సింగ్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల నియమ నిష్ఠలతో కాలనీ ప్రజలందరూ పూజల్లో పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు, ఈ మహిమగల లడ్డూను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కోరం లక్ష్మి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 06 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: జగదాంబ సెంటర్ నందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుడివాడ వీరభద్రం ఫ్యామిలీ( గుడివాడ బ్రదర్స్ అండ్ యూత్) ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలను వైభవంగా నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు శాసనసభ్యులు సతీమణి శ్రీమతి లక్ష్మీ పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో

HOME

గణేష్ నిమజ్జనం సందర్భంగా లడ్డు వేలం పాట

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్6// నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఇట్టి వేలంపాటలో గ్రామానికి చెందిన రాజనాల చిన్న నరసప్ప రూ. 11200 లడ్డు దక్కించుకున్నాడు. దాంతోపాటు పూజలో ఉపయోగించిన ఫలం 3101,రుక్కముల గణేష్.దక్కించుకున్నాడు కొబ్బరికాయ 2801. తోక అజయ్. దక్కించుకున్నాడు వేలంపాటలో పలువురు గెలుపొందారు. అనంతరం గ్రామ పురవీధుల గుండా గణేష్ ఊరేగింపు నిర్వహించి శనివారం సాయంత్రం స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.

ఆంధ్రప్రదేశ్

బ్రాహ్మణ, వైశ్యు స్మశాన వాటిక రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు. పయనించే సూర్యుడు సెప్టెంబర్ 05 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్ గోరంట్ల పట్టణంలోని చిత్రావతి నది ఒడ్డున గల బ్రాహ్మణ మరియు వైశ్యుల స్మశాన వాటికకు నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మంత్రి సవితమ్మ భూమి పూజ కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని బ్రాహ్మణ మరియు వైశ్యుల కోరిక మేరకు ప్రభుత్వ నిధులతో సిమెంట్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ పనులు ప్రారంభం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ

Scroll to Top