యూరియా కోసం తప్పని పాట్లు. రోడ్ ఎక్కిన రైతన్నలు
{సూర్యుడు సెప్టెంబర్ 1 రాజేష్} రాయపోల్ మండల్ కేంద్రం పరిధిలో గంటల తరబడి వేచి ఉన్న రైతులతో మాత్రం యూరియా కష్టాలు తప్పడం లేదు. తిండి తిప్పలు మానేసి షాపుల వద్ద క్యూలైన్లో నిలబడి ఉన్న ఒరియా ఇవ్వకపోవడంతో రైతన్నలు రోడ్డుపై బైఠాయించి గంటపాటు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించి నిరాశన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వ్యవసాయ శాఖ అధికారులపై అన్నదాతలో అగ్రహం వ్యక్తం చేశారు. […]




