ఎమ్మెల్యే పాయం కి అశ్వాపురం పంచాయతీ లోని సమస్యలపై మెమొరాండం
మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఏర్పాటు మరియు స్మశాన వాటిక కి దారి గురించి వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ సదర్ లాల్. పయనించే సూర్యుడు, ఏప్రిల్ 06, అశ్వాపురం: సోమవారం నాడు అశ్వాపురం గ్రామపంచాయతీలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని, అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు లు మర్యాదపూర్వకంగా కలిసి, గ్రామంలో ఉన్న ముఖ్యమైన సమస్యలపై […]




