PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోయగూడెం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన విద్యార్థి పోరుబాట యాత్ర బృందం

పొయ్యి కట్టెలు వాడకం గ్యాస్ బండల పేరుతో బిల్లులు మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండి దురువాసన వచ్చినా పట్టించుకోని వార్డెన్?? రెగ్యులర్ వర్కర్ల స్థానంలో కూలి వర్కర్ల ఏర్పాటు పయనించే సూర్యుడు ఆగస్టు 30 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి :కోయగూడెం ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని పి. డి.యస్. యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేత లు మునిగెల శివ ప్రశాంత్, బి.సాయికుమార్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వడ్డేపల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో నరసింహులు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం…

పయనించే సూర్యుడు 30 తారీకు శనివారం…జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న… జోగులాంబ గద్వాల జిల్లా అఖిలపక్ష సమావేశం ఈ సమావేశంలో ప్రధానంగా ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ఓటు లోపాల గురించి మరియు స్థానిక సంస్థల మరియు ఎన్నికల దృష్ట్యా గ్రామపంచాయతీ ఓటర్ జాబితా సవరణ చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మండల బిజెపి అధ్యక్షులు కోయ నాగరాజు మాట్లాడుతూ తాజాగా వచ్చినటువంటి ఓటర్ జాబితాలో మరణించిన వారి పేర్లు కూడా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వరదలతో రహదారులు బంద్ అయిన గ్రామాలకు నిత్యవసరాలు అందించాలి- సిపిఎం

ప్రచురణార్థం చింతూరు, ఆగస్టు 30: గత ఐదు రోజులుగా వరదలు రావడంతో రహదారులు బంద్ అయ్యి రాకపోకలు లేని గ్రామాలకు తక్షణమే నిత్యవసరాలు అందించాలని, దోమలు బెడదతో జ్వరాలు ఎక్కువవుతున్న సందర్భంగా ప్రతి కుటుంబానికి దోమతెరలు పంపిణీ చేయాలని, ఏజీ కోడేరు కేంద్రంలో బోటు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ వరదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వినాయకుని లడ్డు దక్కించుకున్న చెక్ పోస్టు రామయ్య.

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్రంలోని కోటవీధిలో జెండాకట్ట వద్ద ప్రతిష్టించిన వినాయక విగ్రహం వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాటలో 24,000 రూపాయలకు టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న చెక్ పోస్ట్ రామయ్య దక్కించుకున్నాడు. అలాగే వినాయకుడి బొడ్డు బిళ్ళను కోట వీధికి చెందిన మీసాల కల్లమడి కంబగిరి స్వామి గారు 6,100 రూపాయలకు దక్కించుకున్నారు వేలంపాట దక్కించుకున్న వారికి కోటవీధి వినాయక ఉత్సవ కమిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి వద్ద ప్రవచన కార్యక్రమం..

1). ప్రవచనాలు ప్రసంగిస్తున్న దృశ్యం.. 2). హోమం నిర్వహిస్తున్న దృశ్యం.. రుద్రూర్, ఆగస్టు 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ సర్వజనిక్ గణేష్ మండలి 75 వ వజ్రత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం గణేష్ మండలి వద్ద కామారెడ్డి వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ భక్తులకు ప్రవచనాలు ప్రసంగించారు. అలాగే హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమంలో పలువురు దంపద జంటలు పాల్గొని హోమం నిర్వహించారు.

Scroll to Top