PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజా ప్రభుత్వంలో పేద నిరుపేదలకు చేయుట..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి.. పయనించే సూర్యుడు తేదీ.28 గురువారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న గద్వాల నియోజకవర్గం పరిధిలోని ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామానికి చెందిన పార్వతి 60000/- గట్టు మండలం ఆరగిద్ద బోయ గోపాల్ 35000/- ఇందువాసి గ్రామం నెక్కి నర్సింహులు 14000/- కేటి దొడ్డి మండలం మైలగడ్డ అంకిత 10000/- పాతపాలెం కృష్ణయ్య 60000/- […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి దొమ్మాట గాజులపల్లి గ్రామాల చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

ఈరోజు దౌల్తాబాద్ మండల పరిధిలో ఈరోజు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి రోడ్డును పరిశీలించడం జరిగింది. గత రెండు రోజుల నుండి విస్తృతంగా పడడంతో వాగులు వంకలు, చెరువులో అలుగులు పోవడంతో రోడ్లపై నుండి వర్షం నీరు పోవడంతో రోడ్లన్నీ ఎక్కడికి అక్కడ కొన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలియజేశారు. మృత్యుకారులు వేటకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

24/7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495 కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 పయనించే సూర్యుడు update వేములవాడ రూరల్ అరుణ్ మ్యాన రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గతంలో ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాగు ప్రవాహంలో చిక్కుకున్న మహిళను కాపాడిన ఎస్ ఐ

పయనించే సూర్యుడు గాంధారి 28//08/25 ప్రమాదపు అంచున బ్రిడ్జ్ విద్యుత్ సరఫరా నిలిపారు వాగు దగ్గరలో ఉన్న పురాతన గంగమ్మ ఆలయం నేలమట్టమయింది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు కుండపోత వర్షం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగు పక్కనే ఉన్న ఇంట్లో అకస్మాత్తుగా నీరు రావడంతో వాగు నీటి ఇద్దరు అందులో చిక్కుకున్నారు. వివరాలలోకి వెళితే గాంధారి మండలంలోని బ్రిడ్జి పక్కనే వద్ద ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్నటువంటి ఇంట్లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మిషన్ భగీరథ నీరు అందక ఎండుతున్న గొంతులు..

//పయనించే సూర్యుడు// న్యూస్ ఆగస్టు 29// మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో గత నెల రోజులుగా ప్రజలు మిషన్ భగీరథ తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎంపిటిసి జి. బలరాం రెడ్డి ఆరోపించారు. దాదాపు 25 వేల జనాభా కలిగిన మక్తల్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ తాగునీరు ప్రతిరోజు సరఫరా చేయవలసి ఉన్నప్పటికీ వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే తాగునీటి సరఫరా చేస్తున్నారన్నారు. దీంతో ప్రజలు తాగేందుకు నీరు లేక కలుషిత నీటిని తాగే

Scroll to Top