PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

సీఎస్ఐ ఏ సి సి పాస్టరేట్ నూతన కమిటీ.

పయనించే సూర్యుడు ఆగస్టు 25 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) మాంచెరిల్ పట్టణంలోని సీఎస్ఐఏ సి సి పాస్టరేట్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది పాస్టర్ డిసిసి చైర్మన్ రెవ వి శామ్యూల్ మరియు రెవ శోకో జాషువా సంఘ కాపరి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతన కమిటీ లుగా మనోహర్ పసాద్ మేరీ జ్ఞాను కుమార్ జేసుదాస్ అనిల్ కుమార్ లు ఎన్నుకున్నట్లు పాస్టర్ తెలిపారు. అంతకు ముందు చర్చిలో ప్రత్యేక […]

తెలంగాణ

చిన్నమండవ గ్రామంలో అటకెక్కిన పారిశుద్ధ్య పనులు…

పయనించే సూర్యుడు ఆగస్టు 25, (చింతకాని మండల రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు)చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో కొన్ని నెలల నుండి పారిశుద్ధాన్ని పాటించని అధికారులు. గత కొన్ని నెలల నుండి గ్రామంలో పరిశుద్ధాన్ని పాటించాలని ,అధిక వర్షాలు కారణంగా మరుగు చెత్త పేరుకుపోయి దోమల వలన ప్రజలకు అనారోగ్యం కలుగుతుందని ,పాగింగ్ చేయాలని, వీధి బల్బులు సక్రమంగా నిర్వహించాలని గ్రామస్తులు కోరగా పంచాయతీ సెక్రెటరీ గారు మా వద్ద నిధులు లేవని నిర్వహించలేము అన్నారు. ఇదే

తెలంగాణ

బ్రాందీ షాపుల టెండర్లలో కల్లుగీత కార్మికులకు 25% కేటాయించాలి

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి పయనించే సూర్యుడు ఆగస్టు 26 (జనగాం ప్రతినిధి కమ్మగారి నాగన్న)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బ్రాందీ షాపుల టెండర్ లో గీత కార్మికులకు 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గౌడలకు వ్యక్తిగతంగా కాకుండా కల్లుగీత సహకార సంఘాలకు బ్రాందీ షాపులు కేటాయించాలని దీనివల్ల ఎక్కువ మంది గీత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి ప్రభుత్వాన్ని డిమాండ్

తెలంగాణ

గొట్టుముక్కల గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి

ఎన్టీఆర్ జిల్లా పయనించే సూర్యుడు ప్రతి నీధి కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో సోమవారం నాడు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం నాయకులతో కలిసి కంచికచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కోగంటి మాట్లాడుతూ ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు పారదర్శకంగా, సులభంగా రేషన్ సరుకులు

తెలంగాణ

మార్స్ కంప్యూటర్స్ అధినేత అడపా దుర్గారావు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

పయనించే సూర్యుడు ప్రతినిధి ఆగస్టు, 25:- ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ ) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరంలో వినాయక చవితి సందర్భంగా మార్స్ కంప్యూటర్ అధినేత అడపా దుర్గారావు ఆధ్వర్యంలో ఉచితంగా 900 మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు పంపిణీ చేశారు.13 సంవత్సరాలగా మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేపట్టిన దుర్గారావుని పలువురు అభినందించారు.ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడుని పూజించి వినాయక

Scroll to Top