సీఎస్ఐ ఏ సి సి పాస్టరేట్ నూతన కమిటీ.
పయనించే సూర్యుడు ఆగస్టు 25 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) మాంచెరిల్ పట్టణంలోని సీఎస్ఐఏ సి సి పాస్టరేట్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది పాస్టర్ డిసిసి చైర్మన్ రెవ వి శామ్యూల్ మరియు రెవ శోకో జాషువా సంఘ కాపరి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతన కమిటీ లుగా మనోహర్ పసాద్ మేరీ జ్ఞాను కుమార్ జేసుదాస్ అనిల్ కుమార్ లు ఎన్నుకున్నట్లు పాస్టర్ తెలిపారు. అంతకు ముందు చర్చిలో ప్రత్యేక […]




